News

News

మన దేశీయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ

చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని టెక్స్‌టైల్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్‌ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో...
News

కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి

న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వమని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా...
News

మదర్ థెరెసా మిషనరీపై కేసు నమోదు

గుజరాత్ ‌లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే క్రిస్టియన్ సంస్థ మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను మదర్ థెరిసా స్థాపించారు. మతమార్పిడి వివాదంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల గృహాల్లో ఉంటున్న బాలికలను క్రైస్తవ మతంలోకి...
News

డిజిటల్ వేదికపై లోక్పాల్ ఫిర్యాదుకు అవకాశం

పాలకులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను పౌరులు ఇక ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. ఇంతవరకు తపాలా, ఈ-మెయిల్‌, వ్యక్తిగతంగా మాత్రమే లోక్‌పాల్ ‌కు ఫిర్యాదు చేసే వీలు ఉండేది. ఇక నుంచి వారు లోక్‌పాల్‌ ఆన్‌లైన్‌ అనే డిజిటల్‌ వేదిక ద్వారా కూడా...
News

కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన ప్రధాని ఆకస్మిక తనిఖీలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల...
News

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్

చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా...
News

నేతాజీ మరణించారా? బ్రతికే ఉన్నారా?

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై స్పష్టత ఇవ్వాలని కోల్ కతా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చంద్రబోస్ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలంది. కాగా నేతాజీ మరణించారా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఓ...
News

భారత్ సాయం అభినందనీయం – ఆఫ్ఘనిస్థాన్

తాలిబాన్ల పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్థాన్ ‌కు భారత్ మానవతా సాయంగా పంపిన వైద్య సామగ్రి మొదటి కన్‌సైన్‌మెంట్ ఆ దేశానికి చేరుకుంది. ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న ఆఫ్ఘన్ ఎయిర్ ‌లైన్స్ కామ్ ఎయిర్‌లో 1.6 మెట్రిక్ టన్నుల వైద్య...
1 2,459 2,460 2,461 2,462 2,463 3,036
Page 2461 of 3036