News

News

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీక‌రించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో...
News

తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన...
News

ముజమ్మిల్​ హుసైన్​… దొంగ పెళ్ళికొడుకు!

రూ. 10 ల‌క్ష‌ల క‌ట్నం డిమాండ్‌ అంత‌లోనే తెలిసిపోయిన అస‌లు సంగతి నిత్య‌పెళ్ళికొడుకుని పీట‌ల‌పైనే బాదేసిన వ‌ధువు బంధువులు ల‌క్నో: ముజమ్మిల్​ హుసైన్​... దొంగ పెళ్ళికొడుకు! పైగా... అక్ష‌రాల ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల క‌ట్నంను డిమాండ్ చేశారు. దీంతో వ‌ధువు బంధువులు...
News

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో...
News

లెక్చ‌ర‌ర్ మ‌హ్మ‌ద్ అర్ష‌ద్ వ‌క్ర‌బుద్ధి

వాట్సాప్‌లో విద్యార్థుల‌కు అస‌భ్య సందేశాలు అరెస్టు చేసిన పోలీసులు ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌కు చెందిన లెక్చరర్ మహ్మద్ అర్షద్ విద్యార్థులకు వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని తన ప్రియురాలిగా...
News

అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు...
News

అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

మఠ పెద్దలు, అధికారులు సంయుక్తంగా ఆలయ నిధులు వినియోగించాలని ఆదేశం కర్నూలు: అహోబిల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. అహోబిలం...
News

అప్రమత్తంగా లేకపోతే క‌రోనాతో ముప్పే!

రోజువారీ 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం హెచ్చరించిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధినేత వీకే పాల్ న్యూఢిల్లీ: బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు నెలకొంటే భారత్‌లో రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే...
1 2,454 2,455 2,456 2,457 2,458 3,036
Page 2456 of 3036