News

News

ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు

గత ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం...
News

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం

ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన...
News

గుజ‌రాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతం పట్ల...
News

“దొంగిలించిన” కళాఖండాలను భారత్ కు తిరిగివ్వనున్న ఆస్ట్రేలియా

భారతదేశానికి తిరిగి రావలసిన కళాఖండాలను ఆస్ట్రేలియా గ్యాలరీ గుర్తించింది - ఇందులో శిల్పాలు, ఛాయాచిత్రాల వంటి కళాఖండాలున్నాయి. ఇవన్నీ భారత్ నుంచి దొంగిలించబడినవి, దోచుకొచ్చినవి లేదా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియనివి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా భారతదేశానికి 14 కళాకృతులను తిరిగి ఇవ్వనుంది....
News

ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న

హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు...
News

భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు

చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ),...
News

పాకిస్థాన్ : మేకపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు : ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్ల విమర్శలు

పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దానిని చంపేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు...
News

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ

టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ...
1 2,449 2,450 2,451 2,452 2,453 2,867
Page 2451 of 2867