News

News

మహనీయుల త్యాగాలే… దేశ భవిష్యత్‌కు మార్గాలు

ఢిల్లీలో ఆజాదీ కా అమృతోత్సవ్ రెండో సమావేశం దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖులు న్యూఢిల్లీ: మహనీయుల త్యాగాలు దేశ భవిష్యత్‌కు మార్గదర్శకాలని, కరోనాతో కకావికలమైన ప్రపంచం తిరిగి కోలుకునే క్రమంలో మనం కీలక భూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర...
News

హిందు దేవ‌తా విగ్ర‌హాలు అప‌విత్రం.. నిందితుడి అరెస్టు

మైసూరు: కర్ణాటక, మైసూరు జిల్లాలోని సాలిగ్రామ గ్రామంలో పదేపదే హిందూ దేవతల మూర్తిలను పగలగొట్టి ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడోతేదీన శ్రీ సిద్ధలింగేశ్వర, మహదేశ్వర ఆలయాల‌ తలుపులు పగులగొట్టి, లోప‌ల ఉన్న శివ‌లింగాల‌ను ధ్వంసం...
News

20 చెత్త ఛానళ్ళ‌పై ఉక్కుపాదం!

పాకిస్తాన్ కేంద్రంగా వ్య‌తిరేక‌ ప్ర‌సారాలు భార‌త్‌లో నిషేధం న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలు ప్రసారం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకుని ర‌న్ అవుతున్న 20 చెత్త యూట్యూబ్ ఛాన‌ళ్ళ‌ను కేంద్రం నిషేధించింది. ఈ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లు పాకిస్తాన్ కేంద్రంగా...
News

తిన‌డానికి తిండి లేని పాకిస్తాన్ ఆరాచ‌కం!

తాజాగా దుర్గమ్మ ఆలయం ధ్వంసం నిందితుడు మహ్మద్ వలీద్ షబ్బీర్ అరెస్టు క‌రాచీ: ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు తిన‌డానికి తిండి లేదు... క‌నీస సౌక‌ర్యాలు లేవు. కానీ, అక్క‌డున్న దుష్ట‌శ‌క్తుల‌కు మాత్రం అమాయిక హిందువుల‌పై ప‌గ పోవ‌డం లేదు. మ‌త‌విద్వేషాలు సృష్టిస్తారు.....
News

సరిహద్దులో పాక్ అక్రమ నిర్మాణాలు

న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని తీత్వాల్​ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్​స్పీకర్ల ద్వారా...
News

పొన్నాపురంలో వేడుకగా దత్త జయంతి, బంటుపల్లెలో హిందూ స‌మ్మేళ‌నం

నంద్యాల: క‌ర్నూలు జిల్లా, నంద్యాల శివారు పొన్నాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈ నెల 18న ఘ‌నంగా ద‌త్త జ‌యంతి జ‌రిగింది. స్థానిక ధ‌ర్మ జాగ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు...
News

తగ్గనున్న వంటనూనెల ధరలు

సుంకం తగ్గించిన కేంద్రం న్యూఢిల్లీ: వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రిఫైన్డ్‌ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని(బీసీడీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్య వల్ల...
News

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సహించం

రష్యాను హెచ్చరించిన అమెరికా వాషింగ్ట‌న్‌: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడితే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. మిత్ర దేశాలతో తాము చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ...
1 2,449 2,450 2,451 2,452 2,453 3,036
Page 2451 of 3036