News

News

కోటి మంది భక్తులకు మేడారం ప్రసాదం

ఇంటి వద్దే అందించనున్న తెలంగాణ సర్కార్ భాగ్య‌న‌గ‌రం: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు...
News

భాగ్య‌న‌గ‌రంలో ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

భాగ్య‌న‌గ‌రం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల ప్రధాన కార్యనిర్వహణ అధికారుల సమన్వయ సమావేశాలు వచ్చే నెల (జనవరి, 2022) అయిదో తేదీ నుంచి ఏడు వ‌ర‌కు తెలంగాణ‌లోని భాగ్య‌న‌గ‌రంలో జరుగుతాయని ఆర్.ఎస్ .ఎస్ అఖిల...
News

బెంగళూరులో భూకంపం!

బెంగళూరు: క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరు, సహా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున చిక్కబల్లపుర జిల్లా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ మేర‌కు కర్ణాటక విపత్తు శాఖ, నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ...
News

వి.హెచ్.పి. నేత హత్య కేసులో నిందితుడు యూనస్ అన్సారీ అరెస్ట్

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 15వ‌తేదీన హత్యకు గురైన విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు ముఖేష్ సోనీ కేసులో యూనస్ అన్సారీ అనే వ్యక్తిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రాంచీలో ప్రెస్‌ మీట్ పెట్టిన...
News

దలైలామాతో మోహన్ భగవత్ భేటీ

ధ‌ర్మ‌శాల‌: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ సోమవారం ధర్మశాలలో కలుసుకున్నారు. మెక్‌లీడ్‌గంజ్‌లోని దలై లామా నివాసంలో దాదాపు గంట పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. 2020లో కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి...
News

రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు!

బీహార్‌లో భారీ కుంభకోణం బట్టబయలు బీహార్‌: బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్‌లోని...
News

ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు మారాలి

కార్పొరేటర్లకు సూచించిన మోడీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉత్తమ అయిదు కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్టిగా కృషి చేద్దామని కార్పొరేటర్లకు మోడీ సూచించారు. నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలన్నారు. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో...
News

హిందూ కుష్ పర్వతాల మీదుగా భారత విమానాల రాక‌పోక‌లు

న్యూఢిల్లీ: అమెరికా, యూరప్​ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్​ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా...
1 2,450 2,451 2,452 2,453 2,454 3,036
Page 2452 of 3036