News

News

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి...
News

ఐ.రా.స భద్రతా మండలి అధ్యక్ష పీఠంపై భారత్..

ఐరాస భద్రతా మండలిలో అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత్ అజెండా స్ఫూర్తి దాయకంగా ఉందని రష్యా అభినందించింది. ఉగ్రవాదంపై పోరు, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత...
News

దేశమే ఎప్పటికీ ముందు అన్న భావనతో పని చేయాలి… ‘ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్’ నినాదాన్ని మదిలో ఉంచుకోవాలి.. ఐపీఎస్ లకు ప్రధాని సూచన..

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్ ‌లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతి పనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్...
News

అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యాన్ని అందిస్తున్న జయభారత్ హాస్పిటల్ సేవలు అభినందనీయం – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్

అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యాన్ని అందిస్తున్న జయభారత్ హాస్పిటల్ సేవలు అభినందనీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న జయభారత్ హాస్పిటల్ నందు నూతనంగా...
News

పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను హతం చేసిన BSF కమాండోలు

ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దర్ని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జూలై 30 న భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు చొరబాటుదారులను BSF దళాలు హతమార్చినట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్...
News

కాశ్మీర్‌లో భద్రతా దళాలకు భారీ విజయం, జైష్ కమాండర్ ఇస్మాయిల్ లంబూ ఎన్కౌంటర్

కాశ్మీర్‌లో భద్రతా బలగాల ధాటికి జైషే మహ్మద్ ఉగ్రవాది అద్నాన్ అలియాస్ ఇస్మాయిల్ అలియాస్ లంబూ ఈరోజు (జూలై 31) ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. హతమైన మరో ఉగ్రవాది ఎవరనేది తనిఖీ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు...
News

జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A

జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జ‌మ్మూలో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేప‌థ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్ ‌పోర్ట్...
1 2,447 2,448 2,449 2,450 2,451 2,867
Page 2449 of 2867