News

News

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు

అస్సాం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిచాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే...
News

కేరళలో కరోనా కల్లోలం

దేశమంతటా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నా కేరళ మరియు ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం కరోనా ఏమాత్రం తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం...
News

తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం...
News

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌రుస్తున్నారు. అందు...
News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
News

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ...
News

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!

పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను...
News

కేరళ: మరణించిన భీమా-కోరెగావ్ హింస నిందితుడు స్టాన్ స్వామి కోసం కేరళ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

మరణించిన భీమా-కోరెగావ్ హింస నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కోసం ఈ రోజు (జూలై 28) కేరళలోని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రార్థన సమావేశానికి పిలుపునిచ్చాయి. ఎవాంజెలికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కాథలిక్ మెత్రాన్ సమితి మరియు ఈసో...
1 2,451 2,452 2,453 2,454 2,455 2,867
Page 2453 of 2867