News

News

హిందూ మహా సముద్రంలో మునిగిన నౌక

17 మంది మృతి, 68 మంది గల్లంతు మడగాస్కర్‌: మడగాస్కర్‌ ఈశాన్య తీరంలో సోమవారం తెల్లవారుజామున 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 68...
News

అన్నవరం దేవాలయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ

అన్న‌వ‌రం: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు అక్రమాలు జరిగాయని, నిబంధనలు పాటించడం లేదని దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో...
News

మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే

కోర్టులో మహిళ పిటిషన్ 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత...
News

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు

కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్...
News

బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం

న్యూఢిల్లీ: చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై...
News

జమ్మూలో విద్యుత్ సిబ్బంది సమ్మె

సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లో విద్యుత్​ సిబ్బంది సమ్మె సైరన్​ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్​ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు...
News

బలమైన వ్యాక్సిన్ దిశగా జపాన్ శాస్త్రవేత్తల అడుగులు

టోక్యో: పదేపదే బూస్టర్‌ డోసుల అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. రోగ నిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని వారు గుర్తించారు. దీని...
News

గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

పాక్ నుంచి అక్ర‌మ ర‌వాణా రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచ‌నా గాంధీన‌గ‌ర్‌: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది....
1 2,451 2,452 2,453 2,454 2,455 3,036
Page 2453 of 3036