News

News

డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి..?

ఓసారి డోక్లాం, మరోసారి గల్వాన్, ఇంకోసారి ప్యాంగాంగ్ సో. భారత సరిహద్దులను దాటేందుకు చైనా ప్రయత్నిస్తూవుంది. తాజాగా డెమ్ చోక్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడిన పీఎల్ఏ సైన్యం టెంట్లు కూడా వేసింది. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తోకముడిచింది. డోక్లాం,...
ArticlesNews

పగబట్టిన భారతి బిడ్డ – షహీద్ ఉద్ధం సింగ్

1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగాత్రులైనారు....
News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా,...
News

పార్లమెంటు ప్రతిష్టను దిగాజారిస్తే చర్యలు తప్పవు – ప్రతిపక్ష సభ్యులకు వెంకయ్య ఘాటు హెచ్చరిక

రాజ్యసభలో నిరసన చేపడుతున్న కొందరు ఎంపీల తీరుపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. ఈలలు వేస్తూ పెద్దల సభను మార్కెట్‌లా మారుద్దామా అని ఆవేదనతో ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే...
News

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం

తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు. అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు...
News

రాజస్థాన్: బీజేపీ ఎస్సీ నేతపై దాడి చేసిన ‘రైతు నిరసనకారులు’

రాజస్థాన్ శ్రీ గంగానగర్లో, ‘రైతు నిరసనకారులు’ అని పిలవబడేవారు బిజెపి నాయకుడు కైలాష్ మేఘవాల్ పై దాడి చేసి గాయపరచారు. సమాచారం ప్రకారం, నీటిపారుదల మరియు నీటి కొరతపై బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘ్వాల్ వచ్చారు. దుస్తులు చింపి,...
News

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల నుండి సమాచారాన్ని ఆహ్వానించిన ప్రధాని మోడీ

ఆగస్టు 15 న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి పౌరులు తమ సమాచారాన్ని తనతో పంచుకోవాలని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థించారు. అలా చేస్తే ఎర్ర కోట యొక్క ప్రాకారాల నుండి ప్రజల ఆలోచనలు ప్రతిధ్వనిస్తాయని ఆయన అన్నారు. దేశ...
News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP

దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. " ప్రధానంగా గ్రామాలు, వివిధ...
1 2,448 2,449 2,450 2,451 2,452 2,867
Page 2450 of 2867