News

News

త‌మిళ‌నాడులో బాలిక‌ను బ‌లితీసుకున్న’క్రైస్త‌వం’!

మ‌తం మార్చుకోవాల‌ని పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌లు తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన విద్యార్థిని... చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ త‌మిళ‌నాడు: : క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డింది. విద్యార్థిని ఎం.లావణ్య అరియలూరు జిల్లా వడుగపాళయం...
News

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం

ప్రపంచ శాంతి, కరోనా నివారణార్థం రేప‌టి నుండి 27వ తేదీ వ‌రకు ఉత్స‌వం తిరుచానూరు: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ ఈ నెల 21 నుండి 27వ తేదీ వ‌రకు ఏడు రోజుల...
News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
News

ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర

భక్త జన సందోహం మధ్య వైభ‌వంగా రథోత్సవం నెల రోజుల పాటు వేడుకలు క‌ర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు....
News

‘వ్యాసభారతంలో భీష్మ’ పుస్త‌కాన్ని ఆవిష్కరించిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

కొచ్చి: వ్యాస‌భార‌తంలో భీష్మ అనే పుస్త‌కాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌జీ ఆవిష్కరించారు. సంఘ్ సీనియర్‌ ప్రచారక్‌, మాజీ అఖిల భారతీయ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ ఆర్‌.హరిజీ ఈ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ కార్యక్ర‌మం కొచ్చిలోని...
NewsProgramms

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ...
News

శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

ఉగ్ర దుశ్చర్యగా అనుమానం శబరిమల: శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్​ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం

విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి....
1 2,423 2,424 2,425 2,426 2,427 3,032
Page 2425 of 3032