News

News

అఫ్గాన్ లో తమకు సహకరించినవారి జాబితా తాలిబన్ల చేతికిచ్చిన అమెరికా

అఫ్గాన్‌ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్‌ సర్కారు చేస్తోన్న తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్‌ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల...
News

తీర రక్షణ దళంలో ఐసీజీ విగ్రహ

భారతీయ తీరగస్తీ నౌక ‘ఐసీజీ విగ్రహ’ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోస్టుగార్డు వెసల్స్‌ ఆర్డర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఏడో నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా చెన్నైలో జాతికి...
News

ఆఫ్గన్లోని ఇస్లామిక్ స్టేట్ (I.S) మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు. నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ...
News

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్‌లో జిహాద్‌...
News

భారత్ లో అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనం… గిన్నిస్ రికార్డ్స్ లో చోటు

భారత్ లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

U.P : చేసింది తప్పుడు పని. మతం కార్డు వాడి రక్షణ లేదంటూ గగ్గోలు పెడుతున్న ఉర్దూ కవి – మీడియా తప్పుడు వ్రాతలు

గతంలో మహర్షి వాల్మీకిని తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చి మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్ గంజ్ కొత్వాలీ పోలీసులు ఉర్దూ కవి మునవ్వర్ రాణాపై కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు తబ్రేజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిలోయ్...
1 2,424 2,425 2,426 2,427 2,428 2,869
Page 2426 of 2869