News

News

‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం

దేశంలో తొలిసారి.. 45 మంది విద్యార్థుల చేరిక వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రారంభించింది. ఫ్యాకల్టీ...
News

ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ

చిన జీయర్‌ స్వామి వెల్లడి భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్‌...
News

వ‌చ్చే నెల‌ 16 నుంచి మేడారం మహా జాతర

ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధ భాగ్య‌న‌గ‌రం: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం...
News

తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం

టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి తిరుప‌తి: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో...
News

కన్యాకుమారిలో స్వామి వివేకానంద సభ గృహం ప్రారంభం

క‌న్యాకుమారి: కన్యాకుమారిలో కొత్త‌గా నిర్మించిన స్వామి వివేకానంద సభ అనే పేరుగ‌ల గృహాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తమిళనాడు ఎక్సలెన్సీ గవర్నర్ ఆర్.ఎన్....
News

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన

* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన "మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి." అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు...
News

భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు

హెచ్చ‌రించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...
News

అమ్మ‌వారి ఆభ‌ర‌ణాలు దొంగిలించిన దేవ‌స్థానం ఉద్యోగులు!

కేర‌ళ‌లోని షంగుముఖం దేవి కోవెల‌లో సంఘ‌ట‌న‌ తిరువనంతపురం: కేర‌ళ‌, తిరువనంతపురంలోని షంగుముఖం దేవి ఆలయంలో అక్క‌డి ఉద్యోగులు కొంత‌మంది అమ్మ‌వారి బంగారు ఆభరణాలను దొంగిలించారు. విజిలెన్స్ అధికారులు అంద‌ర్నీ విచారించారు. ఆలయానికి చెందిన తిరువాభరణం (పురాతన బంగారు ఆభరణాలు) ఇక్క‌డి అధికారులే...
1 2,422 2,423 2,424 2,425 2,426 3,032
Page 2424 of 3032