News

News

సేంద్రియ వ్యవసాయంతో ఎర్ర బెండ!

భోపాల్‌: ఇప్పటి వరకు ఆకుపచ్చ బెండకాయలనే చూశాం. తాజాగా ఎర్ర బెండకాయలు మన ఇంట్లోకి రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు సేంద్రియ పద్ధతిలో ఎర్ర బెండకాయలను పండిస్తూ.. లాభాలు గడిస్తున్నాడు. భోపాల్‌ జిల్లాలోని ఖజూరి కలాన్‌ ప్రాంతానికి చెందిన రైతు శ్రీశ్రీలాల్‌...
News

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

అమరావతి: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే...
News

పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా!

కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ఆ ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు తాలిబన్‌...
News

చర్చిలో లైంగిక దాడులు!

పాస్టర్‌ ముసుగులో యువతులపై అఘాయిత్యం! చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అరెస్టు భాగ్యనగరం: భాగ్యనగరంలో చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అనే వ్యక్తి పాస్టర్‌ ముసుగులో చర్చికి వచ్చే యువతలపై కన్నెసి, లైంగికంగా దాడులు చేసున్నాడు. ఈ వ్యక్తి చొడుప్పల్‌లోని లక్ష్మీ...
News

‘ఆధార్‌’లో తండ్రి, భర్త కాలమ్‌ తొలగింపు

ఆ స్థానంలో కేరాఫ్‌ అనే పదం న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఆధార్‌ కార్డు ఒక్కటి. అయితే, ఇప్పుడు ఆధార్‌ కార్డులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని...
News

తాలిబన్లు… మానవ రూపంలో ఉన్న రాక్షసులు!

గర్భిణీ పోలీసు అధికారిణిని కాల్చి చంపిన వైనం కాబుల్‌: ప్రపంచ దేశాల ఆందోళన, అఫ్గాన్‌ దేశ పౌరుల భయమే నిజమైంది. తాము మారిపోయిన తాలిబన్లమంటూ శాంతి వచనాలు వల్లెవేసిన ముష్కరులు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా...
News

దళితులు మతం మారితే ఇక అంతే సంగతి!

క్రైస్తవ దళితులుగా పరిగణలోకి రారు... పుట్టుక‌తో ఉన్న హక్కులు కోల్పోతారు - హిందూ షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్‌ అనకాపల్లి: పుట్టకతో దళితులుగా ఉన్న వారు క్రైస్తవం పుచ్చుకుంటే, ఇక వారి సంగతి అంతేనని, ఇటువంటి...
News

తాలిబన్ల అత్యుత్సాహంతో 17 మంది పౌరులు బలి

తాలిబన్ల అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం...
1 2,415 2,416 2,417 2,418 2,419 2,869
Page 2417 of 2869