News

News

మంగ‌ళూరులో దేవాల‌యంపై దాడి!

మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో దుండగులు దేవాలయంపై దాడికి పాల్ప‌డ్డారు. నంది, నాగ విగ్రహాలను ప‌గ‌లుగొట్టారు. దీంతో అక్క‌డి హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న శనివారం (అక్టోబర్ 16) జ‌రిగింది. బైకంపాడి కర్కెరా మూలస్థాన జరందయ్య దైవస్థానం, నాగ బ్రహ్మ...
News

మావోయిస్ట్ హిడ్మా కోసం వేట‌!

భాగ్య‌న‌గ‌రం: మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు,...
News

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు

సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని...
News

‘ఆవాల మొక్క’ నుంచి విమాన ఇంధనం – భారతీయ శాస్త్రవేత్త ఆవిష్కరణ

విమానయానరంగానికి ఇంధన ఖర్చులు పెను భారంగా మారుతున్న వేళ భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసిన నూనె నుంచి విమాన ఇంధనం తయారుచేయవచ్చని...
News

ఘనంగా పైడితల్లి తోలేళ్ల ఉత్సవం

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తోలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అమ్మవారిని తోలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు....
News

డిగ్రీలో ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా రామచరిత మానస్

భోపాల్‌: ఆర్ట్‌ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థులు 'రామ్‌చరిత్ మానస్‌'ను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా.. 'రామ్ వాన్ గమన్ పథ్' టూరిజం ప్రాజెక్ట్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం...
News

క్విజ్‌లో గెలిస్తే అయోధ్య సందర్శన

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ప్రయోగం భోపాల్‌: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యని సందర్శించాలనుకునే వారికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జరిగిన క్విజ్‌ పోటీలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉషా...
News

చంద్రుడిపై వై-ఫై నెట్‌వ‌ర్క్‌

భూమిపై ఇంటర్నెట్ సమస్యల పరిష్కారానికి నాసా ప్రయత్నం నాసా: చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్ ఏర్పాటుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని కోసం చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంపించారు. దీని ద్వారా భూమిపై తెలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని...
1 2,415 2,416 2,417 2,418 2,419 2,917
Page 2417 of 2917