News

News

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి: ఏపీలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని...
News

అమరావతిలో పడవ బోల్తా, 11 మంది గల్లంతు

అమరావతి: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడిరది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగిలిన...
News

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!

మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం...
News

కేర‌ళ‌లో వణికిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌!

పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు తిరువనంతపురం: లవ్‌ జిహాద్‌ తర్వాత ప్రస్తుతం నార్కోటిక్‌ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్‌ చర్చ్‌ బిషప్‌ మార్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌...
News

‘బ‌నార‌స్‌’లో హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్త కోర్సు

వారణాసి: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఈ ఏడాది హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్తగా ఎంఏ కోర్సు ప్రవేశపెట్టింది. ఇటువంటి కోర్సు పెట్టడడం భారతదేశంలోనే ఇదే మొదటిసారి. యూనివర్సిటీలోని భారత అధ్యయన కేంద్రం(బీఏకే) విభాగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. హిందూస్తాన్‌ టైమ్స్‌లోని సమాచారం...
ArticlesNews

నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

ప్రస్తావన : 1908లో తిరునల్వేలి జిల్లాలో 'ఆప్' అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో...
News

ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ

విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల వైఖ‌రి వ‌ల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య...
News

24న క్వాడ్‌ సమావేశంలో పాల్గొనున్న మోదీ

చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్‌(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా...
1 2,406 2,407 2,408 2,409 2,410 2,869
Page 2408 of 2869