నేటి సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్న విషయాలలో 'లవ్ జిహాద్' ఒకటి. అయితే, దీనిని వ్యతిరేకించే లేదా తప్పుగా అర్థం చేసుకునే చాలా మందికి ఈ పదం వెనుక ఉన్న అసలు అర్థం , దాని పనితీరు తెలిట్లేదు అనేది నిజం....
పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలానికి చెందిన ఓ అరుదైన శాసనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లోని రుద్రపాదం కొండ శిఖరంపై ఉన్న పురాతన శివాలయంలో ఈ శాసనం గుర్తించినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి...
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ కలిసి మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసు బొమ్మ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలిచింది....
భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రజలకు తెలియజేయడం, దేశీ గోవుల సంరక్షణ మరియు గోసేవ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా గోపాల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో ‘వాక్ టూ హీల్’ వాకథాన్ను ఘనంగా నిర్వహించారు. నగవరనంలో...
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (గోకుల్ డెయిరీ) ‘హలాల్’ ధృవీకరణ పొందిన విషయం వెలుగులోకి రావడంతో హిందుత్వ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. హిందూ జనజాగృతి సమితి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ రమేష్ షిండే...
( జూన్ 11 - పాకలపాటి గురువులు జయంతి ) ఆధ్యాత్మికత అనేది కేవలం దేవాలయాల గోడల మధ్య, యోగసాధనలలో లేదా గ్రంథాల అధ్యయనంలో మాత్రమే పరిమితం కాదని తన జీవితంతో నిరూపించిన మహనీయుడు పాకలపాటి గురువులు. భక్తి, యోగం, జ్ఞానం,...
పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు...