ఆర్ఎస్ఎస్ 100 – నాటక సమీక్ష ఇది ఒక నాటక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక యుగావిష్కరణ. ఇది మన స్వంత చరిత్రతో మనకు కలిగే ఒక అనుభవం. భోపాల్లో ప్రదర్శితమైన రెండున్నర గంటల నిడివి గల ఈ శక్తిమంతమైన...
ఉత్తరప్రదేశ్: గుర్తింపును దాచిపెట్టి ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నాడని, అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడన్న ఆరోపణలపై వారణాసిలోని సిగ్రా పోలీసులు సాజిద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక...
పత్తి పరిశోధనా రంగంలో 36 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి, దేశవ్యాప్తంగా రైతాంగ అభ్యున్నతికి తన పరిశోధనలను అంకితం చేసిన నంద్యాల పట్టణానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్...
వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతుందని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఏబీవీపీ, కళాశాల యాజమాన్యం సంయుక్తంగా వందేమాతరం గీతం 150 వసంతాల వేడుకతో పాటు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులంతా ఒకే గొంతుతో వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి. మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వందేమాతరం గీతం దేశభక్తుల హృదయాల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించిందన్నారు. ఆ గీతం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల్లో విప్లవ...
ఉత్తరప్రదేశ్ – కైరానా ప్రాంతంలో హిందూ కుటుంబాలు వలస వెళ్లడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కుఖ్యాత నేరస్థుడు మహమ్మద్ ఫుర్కాన్ ఆగస్టు 5న ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న అతనిని పట్టుకోవడానికి పోలీసులు ₹1...
అమెరికా: అమెరికా గడ్డపై భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, రామాయణ వైభవాన్ని చాటిచెప్పే కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ హిందూ ధార్మిక వక్త, రచయిత, చరిత్రకారుడు డా. సచ్చిదానంద షేవడే పాల్గొన్న ‘శ్రీ రామకథా మహోత్సవం’ టెక్సాస్లోని ప్లానో నగరంలో భక్తిశ్రద్ధలతో...
( 1942 ఆగస్టు 12 - అమరవీరుల స్మారకంగా రణరంగ చౌక్ ఏర్పాటు ) బ్రిటిష్ పాలకులు స్థాపించిన కాంగ్రెస్ సంస్థ, వారే భారతదేశం వదిలిపెట్టి పోక తప్పదంటూ పిలుపునిచ్చిన సందర్భం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న ఏఐసీసీ...