News

News

నాలుగునా.. ఐదునా?.. కృష్ణాష్టమి ఎప్పుడు?

శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినం. అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ...
News

ఢిల్లీ యూనివర్సిటీలో మత మార్పిడి తంతు

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అక్రమ మత మార్పిళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నేహం, విద్య, ఆర్థిక సాయం, భోజనం, సినిమాలు వంటి వాటిని ఉపయోగించి, కొన్ని బృందాలు అక్రమ మత మార్పిళ్లను భారీ మొత్తంలో చేస్తున్నాయని పలువురు విద్యార్థులు...
News

ధ్వజం ధర్మానికి ప్రతీక : కృష్ణగోపాల్

అలహాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో IIIT అలహాబాద్ ఆడిటోరియంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ ముకుల్ శరద్ సుటావోనే అధ్యక్షత వహించగా, ముఖ్య వక్తగా ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా. కృష్ణ...
News

పాక్‌లో 125 ఏళ్ల హిందూ ఆలయం కూల్చివేత.. భగ్గుమన్న హిందూ సంఘాలు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మదర్సా విస్తరణ కోసం మత ఛాందసవాదులు ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి....
News

భారత జెండాను అవమానానికి భారీ మూల్యం తప్పదు : ఖలిస్థానీలకు కిరణ్‌ రిజిజు వార్నింగ్‌

న్యూయార్క్‌: భారత జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్థానీ వేర్పాటువాదులకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా హెచ్చరించారు. న్యూయార్క్‌లోని...
News

నైతిక విలువలు, నిస్వార్థ సేవతోనే మానవ జన్మకు సార్థకత: స్వామి దత్తర్షిత సరస్వతి

భీమవరం: మానవ జన్మ ఎంతో పవిత్రమైనదని, నైతిక విలువలను పాటిస్తూ నిస్వార్థ సేవా భావంతో ముందుకు సాగినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని శ్రీస్వామి సచ్చిదానంద సరస్వతి విశ్వవిజ్ఞానపీఠం వ్యవస్థాపకులు శ్రీస్వామి దత్తర్షిత సరస్వతి స్వామీజీ అన్నారు. విశ్వవిజ్ఞానపీఠం భీమవరం శాఖ ఆధ్వర్యంలో...
ArticlesNews

మంచి సంతానం కోసం

తల్లిదండ్రుల ఆచరణ బాగున్నపుడే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. సంతానం కలుగడం పితృ ఋణం తీర్చుకునేందుకే అన్నారు. కుంతి భావాలు ఆదర్శమైనవి. అందుకే ధర్మరాజు పుట్టాడు. స్త్రీలు గర్భవతులైనపుడు తమ సంతానం శ్రేష్టమైనదిగా చేసుకునేందుకు భగవత్కథలు, భగవద్భక్తుల చరిత్రలు చదవాలి....
ArticlesNews

ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది

భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం మొదలైన ఎన్నో వనరులను ప్రకృతి నిస్వార్థంగా...
1 20 21 22 23 24 3,122
Page 22 of 3122