విభజన నిర్వాసితులను “శరణార్థులు”గా అభివర్ణించకూడదు : మోహన్ భాగవత్
భారత విభజన సమయంలో నిర్వాసితులైన వారిని "శరణార్థులు"గా అభివర్ణించకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. వారు తమ విశ్వాసాన్ని నిర్భయంగా ఆచరించడం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన పోరాట యోధులు అని అభివర్ణించారు. ఈ...







