రవీంద్రనాథ్ ఠాగూర్ సోదర భావంపై ‘‘ఎర్ర జెండా’’ భీకర దాడి…
1905 అక్టోబర్ 16న, లార్డ్ కర్జన్ కుట్రఫలంగా బెంగాల్ విభజించబడినప్పుడు, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా వీధుల్లో అత్యంత అపూర్వమైన, ఉట్టికాళ్లతో, మౌనంగా, ఆధ్యాత్మిక భావనతో కూడిన మహోన్నత ఊరేగింపునకు నాయకత్వం వహించారు. పవిత్ర గంగాజలాలతో స్నానమాచరించి, "బెంగాల్ మట్టి, బెంగాల్ నీరు,...







