News

News

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5,300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఆలయ ప్రాంగణంలో...
NewsSeva

నంద్యాలలో విశ్వ హిందూ పరిషత్ ఉచిత మెగా వైద్య శిబిరం

నంద్యాల: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ప్రతి నెలా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక అరుంధతి నగర్‌లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జగజ్జనని ప్రఖండ అధ్యక్షురాలు...
News

దారుల్ ఉలూమ్ డియోబంద్ కింద శివాలయం?

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఇస్లామిక్ విద్యాసంస్థ దారుల్ ఉలూమ్ డియోబంద్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. విద్యాసంస్థ ప్రాంగణం కింద సుమారు 14 అడుగుల లోతులో పురాతన శివాలయం, శివలింగం ఉన్నాయని హిందూ రక్షా దళ్ ఆరోపించింది. ఈ వాదనలపై శాస్త్రీయంగా దర్యాప్తు...
News

మధ్యప్రదేశ్‌లో మత మార్పిడి వ్యవహారంపై హిందూ సంఘాల నిరసన

మధ్యప్రదేశ్: మత మార్పిడి ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక హోలీ కాన్వెంట్ స్కూల్‌ ఆవరణలో క్రైస్తవ మత కార్యక్రమం జరుగుతోందన్న సమాచారంతో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)తో పాటు పలు హిందూ సంఘాల...
ArticlesNews

వయసుకు మించిన సాహసంతో తెల్లదొరతనాన్ని భయపెట్టిన వీరుడు

( 1908 ఆగస్టు 11 - ఖుదీరామ్ బోస్ వర్ధంతి ) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది యువకులు చిన్నవయసులోనే తమ ప్రాణాలు బలిపెట్టారు. అటువంటివారిలో ప్రముఖుడు ఖుదీరామ్ బోస్. భారతీయులకు అన్యాయం చేయడమే వృత్తిగా స్వీకరించిన న్యాయమూర్తిని మట్టుపెట్టే ప్రయత్నంలో...
News

నేపాల్ లో ముహర్రం జెండాల వివాదం: పోలీసు కాల్పుల్లో ముగ్గురు హిందూ యువకులు మృతి

కప్తాన్‌గంజ్ (నేపాల్): నేపాల్-భారత్ సరిహద్దులోని సున్సరీ జిల్లా కప్తాన్‌గంజ్ గ్రామంలో ముహర్రం వేడుకల అనంతరం నాటిన జెండాలను తొలగించకపోవడం తీవ్ర వివాదానికి, తద్వారా రక్తాపాతానికి దారితీసింది. స్థానిక శివాలయ ప్రాంగణంలో ముస్లిం వర్గం నాటిన జెండాలను వేడుకలు ముగిసినా పీకేయకపోవడమే ఈ...
News

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ఉత్సాహంగా 2కే రన్

దుండిగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దుండిగల్‌లో నిర్వహించిన 2కే రన్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమైంది. దుండిగల్‌లోని ఐఏఆర్ఈ (IARE) కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ పరుగు గండిమైసమ్మ సర్కిల్ వరకు సాగింది. సమాజంలో పెరుగుతున్న...
News

భారత్ విశ్వగురువుగా మారడానికి అత్యవసరం : భాగవత్

విదర్భ : దేశవ్యాప్తంగా సంచార మరియు డీనోటిఫైడ్ (ఘుమంతు-విముక్త) తెగలుగా పిలువబడే ఈ వర్గాలు ఒకప్పుడు జ్ఞానాన్ని పంచిపెట్టే సమాజాలుగా ఉండేవి. సమాజంతో తమ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుకోవడానికి ఈ వర్గం దేశమంతటా సంచరించేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్...
1 23 24 25 26 27 3,084
Page 25 of 3084