News

పుల్వామా అమరులకు మోదీ నివాళి

536views

న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 2019లో పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్​ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్​లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్​ స్ట్రైక్​ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి