News

News

‘లవ్‌ నార్కోటిక్‌’ జిహాద్‌పై మాట్లాడిన కేరళ బిషప్‌పై ఎఫ్‌ఐఆర్‌

తిరువనంతపురం: కేరళలోని కొట్టాయం జిల్లా, పాలాలోని మేజిస్ట్రేట్‌ కోర్టు లవ్‌ నార్కోటిక్‌ జిహాద్‌ గురించి వ్యాఖ్యలు చేసినందుకు పాలా బిషప్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య...
News

బాణ‌సంచాపై కోల్‌క‌తా హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఈ ఏడాది బాణసంచాను పూర్తిగా నిషేధించాలని కోల్​కతా​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించే చర్యలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్​, జస్టిస్​ అజయ్ రస్తోగితో కూడిన...
News

2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్

అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ గ్లాస్గో: 2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని...
News

పారిస్ ఒప్పందంలో కొనసాగనున్న అమెరికా

ట్రంప్ నిర్ణయంపై క్షమాపణలు కోరిన జోబైడెన్ గ్లాస్గో: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన...
News

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్‌-కర్ణాటకగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పేరు...
News

మోడీ సభలో వరుస బాంబుదాడుల కేసులో నేరస్థులకు ఉరిశిక్ష

న్యూఢిల్లీ: 2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 మంది దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి...
News

యూపీలో బాంబు దాడులు చేస్తాం

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరిక ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా...
News

రోహింగ్యాలపై బొమ్మై ఉక్కుపాదం!

వెనక్కి పంపేందుకు ప్రభుత్వం చర్యలు బెంగళూరు: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోనికి చొరబడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న రోహింగ్యాలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా రోహింగ్యాలకు సంబంధించి సుప్రీం కోర్టులో కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను...
1 2,351 2,352 2,353 2,354 2,355 2,870
Page 2353 of 2870