News

News

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కి Y కేటగిరీ సెక్యూరిటీ

ఇన్నాళ్ళూ హిందూత్వానికి, ఆచారాలకు, పద్ధతులకు విరుద్ధమైన, వ్యంగ్యాత్మకమైన, విమర్శాత్మకమైన, అర్థ సత్యాలతో, అసత్యాలతో కూడుకున్న, తప్పుడు, కల్పిత గాథలతో కూడిన సినిమాలెన్నో వచ్చాయ్. ఆ దర్శకులకు, నటీనటులకు, నిర్మాతలకు ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. మహా అయితే అక్కడక్కడా చిన్న...
News

దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు…

* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ...
News

పాక్ మిస్సెల్ ప్రయోగం విఫలం

సింధ్ టెస్టింగ్ రేంజ్ నుంచి పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి విఫలమైంది. గాలిలోకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మిస్సైల్ సాంకేతిక లోపంతో గతి తప్పి, సింధ్ ప్రాంతంలోని తానాబులాఖాన్ ప్రాంతంలో పడిపోయింది. నిన్న మధ్యాహ్నం సింధ్ ప్రావిన్స్ లో ఓ గుర్తు తెలియని...
News

మరింత బలోపేతమైన భారత్ – అరబ్ ఎమిరేట్స్ సంబంధాలు

* వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ కోట్లకు చేరనున్న ఇరు దేశాల మధ్య వాణిజ్యం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ)తో భారత్‌ వాణిజ్యం వేగంగా పురోగమిస్తోందని లోక్ ‌సభలో ఇచ్చిన ఒక సమాధానంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్‌ పేర్కొన్నారు....
News

గుజరాత్ పాఠశాలలో బోధనాంశంగా భగవద్గీత

* రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల వరకు వర్తింపు గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు...
News

సాయుధ దళాల బడ్జెట్ త‌గ్గించొద్దు!

న్యూఢిల్లీ: సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీజేపీ ఎంపీ జువల్ ఓరం నేతృత్వంలోని ఈ కమిటీ లోక్‌సభకు తన నివేదికను...
News

తెలంగాణ‌లో రైతులు, శ్రామికుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు

భాగ్య‌న‌గ‌రం: పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్ల‌డించారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్ళు...
News

కేంద్రం ప్రకటించిన “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం” క్రింద రాష్ట్రం నుంచి ఎంపికయిన తిరుపతి రైల్వే స్టేషన్

కేంద్రం ఇటీవల బడ్జెట్‌ లో ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్ ‌ను ఒక హబ్ ‌గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి,...
1 2,351 2,352 2,353 2,354 2,355 3,031
Page 2353 of 3031