News

News

భారత ఆర్మీలో చేరడమే లక్ష్యం – అర్ధరాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్

ఉత్తరాఖండ్ లోని అల్మోరా కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. పొద్దున వెళితే అర్ధరాత్రి వరకు డ్యూటీ. రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన...
News

చైనాలో ఘోర విమాన ప్రమాదం – 133 మంది మృతి

చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బోయింగ్‌ 737 విమానం చైనాలో గుయాన్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, మిగతా సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం...
News

జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా

జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్...
News

తన పౌరుల కోసం భారత్ ఏమైనా చేస్తుంది: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం...
News

హిజాబ్‌పై వివాదం వ‌ద్దు… హైకోర్టు తీర్పును గౌరవించండి

పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ హుబ్లీ(క‌ర్ణాట‌క‌): హిజాబ్‌ పై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పును గౌర‌వించాల‌ని కోరారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ దేశంలో ఉంటే...
News

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం!

బంద్‌కు బీజేపీ పిలుపు బోధ‌న్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అంటూ ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో...
News

ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలపై చైనా ఆస‌క్తి

ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా వాషింగ్ట‌న్‌: శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లు తయారు చేస్తోంది చైనా. ‘రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ (ఆర్‌కేఏ)’ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది. ఈ డివైజ్ అయిదు మెగావాట్ల సామర్ధ్యంం...
News

కర్ణాటక పాఠశాలల్లో వినిపించనున్న భగవద్గీత శ్లోకాలు

పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు వెల్లడించిన సర్కారు బెంగ‌ళూరు: కర్ణాటక సర్కార్ కొత్త విద్యావిధానంపై కసరత్తు చేస్తోంది. పాఠ్యాంశాల్లో భగవద్గీతను తాము ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీఎస్ నగేష్ ప్రకటించారు. నిపుణులు అంగీకారం తెలిపితే తప్పనిసరిగా విద్యార్థుల కోసం పాఠ్యాంశాలలో...
1 2,350 2,351 2,352 2,353 2,354 3,033
Page 2352 of 3033