News

News

లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్

లండ‌న్‌: బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్​, స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్​లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి...
News

అమెరికాలో ఆర్‌.ఎస్.ఎస్‌. శిక్షా వ‌ర్గ‌

ట్రేసీ నగరం: అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రం ట్రేసీ నగరంలో హిందూ స్వయం సేవక్ సంఘ(హెచ్.ఎస్‌.ఎస్‌) కార్యాలయంలో ఈ రోజు యువ శిక్ష వర్గ సమారోప్ కార్యక్రమం నిర్వహించారు. 32 మంది యువతులు, 24 మంది యువకులతో శిక్ష వర్గ జరిగింది....
News

అల్లూరి స్ఫూర్తిగా పరిశ్రమిద్దాం..

స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దిశానిర్దేశం పాలకొల్లు: ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని, దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి కృషి చేద్దామని రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ్...
News

చెంచుల‌కు దుప్పట్ల‌ పంపిణీ

నంద్యాల‌: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్ప‌ట్ల పంపిణీ కార్య‌క్రమం జ‌రిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సేవా కార్య‌క్ర‌మం వ‌ల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర...
News

ఆగ్రా సేవా భారతి ఆఫీసుపై ముస్లింల దాడి!

భారత మాత విగ్రహం ధ్వంసం 13 మందికి గాయాలు ఆగ్రా: ఆగ్రాలోని సేవా భారతి కార్యాలయంపై స్థానిక ముస్లింలు దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో 13 మంది స్వయంసేవకులు గాయపడ్డారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆదివారం (డిసెంబర్ 26) అర్థరాత్రి...
News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు...
News

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

అంత‌ర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామిని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకారు. మోహన్ భగవత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర,...
News

పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర

న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్‌ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్‌ ఖానా(ప్రస్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ...
1 2,323 2,324 2,325 2,326 2,327 2,915
Page 2325 of 2915