News

News

పెరిగిన‌ ఎయిర్ టెల్ చార్జీలు

ప్రీపెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్ పెంపుదల న్యూఢిల్లీ: టారిఫ్ ఛార్జీలు పెంచుతూ ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కొత్త టారిఫ్‌ను సోమవారం ప్రకటించింది. శుక్రవారం నుండి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ నెల‌ 26 నుండి కొత్త టారిఫ్‌లను...
News

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు

ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న...
News

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ!

విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్‌ భేటిలో కూడా...
News

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం

ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: భారత వైమానిక దళం గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలాకోట్‌ వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్‌ వైమానిక దళం...
News

29 నుంచి సింగపూర్‌కు విమానాలు

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి సింగపూర్‌కు నవంబర్ 29 నుంచి రోజువారీ ఆరు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని సింగపూర్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ కార్యక్రమం కింద సింగపూర్‌, భారతదేశం మధ్య వాణిజ్య విమానాలు ఈ నెల‌...
News

హైపవర్ పోలీసింగ్ మిషన్ ఏర్పాటుకు మోదీ పిలుపు

అమిత్ షా నేతృత్వం న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు....
News

యూరప్‌లో కొవిడ్ విజృంభ‌ణ‌!

లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు పలుచోట్ల హింసాత్మక ఘటనలు బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బెల్జిజంలో...
News

4 రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే...
1 2,325 2,326 2,327 2,328 2,329 2,871
Page 2327 of 2871