News

News

ఉత్తరప్రదేశ్‌లో నేడు, రేపు రాష్ట్రపతి పర్యటన

ల‌క్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు, రేపు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే చౌదరి హర్‌మోహన్ సింగ్ యాదవ్ జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. హర్‌కోర్ట్ బట్లర్ టెక్నాలజీ యూనివర్శిటీలో గురువారం జరిగే శతాబ్ది ఉత్సవాల్లో...
News

పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు

న్యూఢిల్లీ: ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎజెండా ప్రకారం, ఈ సమావేశంలో ప్రభుత్వం 26 కొత్త...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!

సింధు పుష్క‌రాల‌కు తీసుకువెళ్ళిన‌ ట్రావెల్ ఉద్యోగి ప‌రార్‌ డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది దిక్కుతోచ‌ని స్థితిలో 250 మంది ఉత్త‌రాంధ్ర వాసులు జ‌మ్మూక‌శ్మీర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని పాల‌కొండ‌, సోంపేట‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్...
News

ప్రజాస్వామ్యంపై అమెరికా అంతర్జాతీయ సదస్సు

చైనా, టర్కీకి అందని ఆహ్వానం వాషింగ్ట‌న్‌: ప్రజాస్వామ్యంపై డిసెంబర్​ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్​ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్​ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి...
News

202 ఏళ్ల క్రితమే శబరిమల యాత్ర ప్రారంభం

పట్టనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. 202 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. పురాణాల ప్రకారం.. అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాలరాజ వంశీయుల...
News

దేశ భ‌ద్ర‌త‌పై ఎప్పుడూ శ్ర‌ద్ధ లేని యూపీఏ!

ముంబై ఉగ్రదాడిపై ‘మెతక వైఖరి’! త‌న పుస్త‌కంలో వెల్ల‌డించిన కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ముంబై: ముంబై ఉగ్ర‌దాడుల(2008, సెప్టెంబ‌ర్ 26)పై నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత,...
News

బల్గేరియాలో బస్సు దగ్ధం!

45 మంది యాత్రికుల సజీవ దహనం మృతుల్లో అయిదుగురు చిన్నారులు సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు....
News

వెబ్సైట్ నిర్వాహకులకు గో డాడీ షాకింగ్ న్యూస్!

వాషింగ్ట‌న్‌: వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గోడాడీ. కామ్ హ్యాక్ అయింది. దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని అంటున్నారు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. వెంటనే ఐటీ...
1 2,322 2,323 2,324 2,325 2,326 2,871
Page 2324 of 2871