News

GalleryNewsProgramms

संघ शाखा द्वारा ही गुणों का विकास – आर.एस. एस सरसंघचालक श्री मोहन भगवत

राष्ट्रीय स्वयंसेवक संघ सरसंघचालक श्री मोहन भागवत ने कहा कि प्रतिदिन शाखा को जाने से स्वयंसेवकों की गुणों में विकास होती है। पश्चिम गोदावरी जिले के पालाकोल्लु में रविवार 26/12/2021...
News

యాలూరులో హిందూ సమ్మేళనం

నంద్యాల‌: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం, యాలూరులోని ఆది జాంబవ కాలనీలో హిందూ సమ్మేళనం ఈ నెల 24న జ‌రిగింది. ప్ర‌ధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ కర్నూల్ విభాగ్ కార్యకారిణి డాక్టర్ ఉదయ శంకర్ పాల్గొని, మాట్లాడారు. హిందూ మతం గొప్పతనం, హిందూమతంలో...
News

భారత భద్రత కోసమే ‘బ్రహ్మోస్’

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అంతేకానీ.. మరే దేశంపై...
News

భార‌త‌ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

విజ‌య‌వాడ‌: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో పెరిగిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద అపోహని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియంలు,...
News

పదేళ్ళ‌లో మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్

కొవిడ్ సమయంలో కేంద్రం దీటైన చర్యలు అంతర్జాతీయ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: మరో పదేళ్ళ‌లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ను అధిగమించి, ఆరో స్థానంలో భారత్‌ నిలుస్తుందని ది సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌...
GalleryNewsProgramms

సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్

ప్రతిరోజూ శాఖకు వెళ్లడం ద్వారానే స్వయంసేవకులలో గుణవికాసం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 26/12/2021 ఆదివారం నాడు జరిగిన 'గోదావరి సంగమం' ఈ కార్యక్రమంలో శ్రీ భాగవత్...
News

తమిళనాడు చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ ఆపరేషన్

23 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం అదుపులో 6,623 మంది చెన్నై: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో జరుగుతున్న ఆపరేషన్​లో ఇప్పటివరకు రూ. 23 కోట్లు విలువగల హెరాయిన్​, రూ. 4.2 కోట్లు విలువ చేసే గుట్కా,...
News

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం

రాకేష్ టికాయత్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని...
1 2,322 2,323 2,324 2,325 2,326 2,915
Page 2324 of 2915