News

News

ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!

భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు... హిందూ...
News

భారత క్రికెటర్లు – హలాల్ మాంసం… బీసీసీఐ క్లారిటీ!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు అందించే ఆహారంలో ఎలాంటి రూపంలోనూ బీఫ్‌‌, పోర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని బీసీసీఐ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా తెలిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలాల్‌‌ మాంసంను బీసీసీఐ ప్రమోట్​...
News

ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని...
News

భార‌త్‌ ఇండో- పసిఫిక్ ఇనిషియేటివ్‌ను గుర్తించిన‌ చైనా

అంతర్జాతీయ ఒత్తిడితో నిర్ణయం బీజింగ్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన 'ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌'ను చైనా తొలిసారి అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్​ వీడియో లింక్‌ ద్వారా ఆధ్వర్యం వహించిన 'ఆసియాన్‌- చైనా డైలాగ్‌ రిలేషన్స్‌'...
News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక...
News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
News

లైన్ల పునరుద్ధరణ దిశగా రైల్వే చర్యలు

విశాఖ‌ప‌ట్నం: భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిని నిలిచిపోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. పలు ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తిరిగి నడుపుతున్నట్టు...
News

కాలుష్య నివారణకే జాతీయ వాహన తుక్కు విధానం

కాలం చెల్లిన బ‌ళ్ళును నిర్వీర్యం చేస్తే మరింత ప్రోత్సాహకం దేశంలో తొలి ప్లాంట్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నివారణకే జాతీయ వాహన తుక్కు విధానం అమలులోకి తెచ్చినట్టు జాతీయ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ...
1 2,321 2,322 2,323 2,324 2,325 2,871
Page 2323 of 2871