News

News

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్

సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం డర్బన్‌: ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల...
ArticlesNews

తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు

క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని...
News

కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లే… ఊడి ప‌డింది!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో...
News

సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పూర్

ప్రధాని నరేంద్ర మోదీ కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.....
News

తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అప్ర‌మ‌త్తం

రాయ్‌పూర్‌: తెలంగాణ-ఛత్తీస్​గఢ్ స‌రిహ‌ద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయ‌కులు త‌ప్పించుకుని ఏవోబీలోకి ప్ర‌వేశించిన‌ట్టు నిఘా వ‌ర్గాలకు స‌మాచారం అంద‌డంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు...
News

తిరుమలకు ఎలక్ట్రానిక్ బస్సులు

తిరుప‌తి: అద్దె ప్రాతిపదికన 100 విద్యుత్‌ బస్సులకు ఇటీవల టెండర్లు ఖరారు చేసి, ఒప్పందం చేసుకున్న ఆర్టీసీ తిరుమల కొండపై నడిపేందుకు మరో 25 బస్సులను తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ పథకం...
News

మూడో డోసు మొదలవుతోంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా మనదేశంలో మూడో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తొలి అడుగుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సిన్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
1 2,321 2,322 2,323 2,324 2,325 2,915
Page 2323 of 2915