News

News

విచారణకు హాజరైన పరమశివుడు!

రాయ్‌పూర్‌: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా...
News

యువతులపై అత్యాచారం… మహమ్మద్ జైద్ అరెస్టు

చెన్నై: డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయి. 20 మందికి పైగా యువతులను ప్రలోభపెట్టిన మహ్మద్ జైద్ అరెస్ట్‌తో లవ్ జిహాద్ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన త‌ర్వాత యువ‌తుల‌ను...
News

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. అనంత‌రం టీటీడీ చైర్మ‌న్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ క‌ల్పించేందుకు రెండు సంవ‌త్స‌రాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి...
News

దుష్టశక్తుల పేరిట మౌల్వీ దుష్టబుద్ధి!

యువ‌తిపై అత్యాచార య‌త్నం పెన్నాడం(త‌మిళ‌నాడు): త‌మిళనాడులో దుష్టశక్తులను పారద్రోలాలనే సాకుతో ఓ మౌల్వీ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి అగరుబత్తీల రూపంలో మ‌త్తు పదార్థాన్ని ఉపయోగించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. కడలూరులోని పెన్నాడం సమీపంలో 22...
News

కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు!

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌!

రాయ్‌పూర్‌: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య...
News

రాజమహేంద్రవరంలో జాతీయ క‌ళోత్స‌వం

రాజమహేంద్రవరం: కళలకు నిలయమైన రాజమహేంద్రవరంలో జాతీయస్థాయిలో కళాకారులు సందడి చేయనున్నారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతీ మహోత్సవం పేరుతో ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. దేశం సంస్కృతీ...
News

బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం

చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో...
1 2,253 2,254 2,255 2,256 2,257 2,943
Page 2255 of 2943