News

News

నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం

* 22 మంది మృతి ? * ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఈరోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో...
News

చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి

* మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ నగరంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఒక చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద...
News

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం

చైనాను వెనక్కినెట్టి భారత కీలక వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుకు చేరింది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో భారత్ నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల...
News

జూలై 4న భీమవరం రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

* అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనటానికే... మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు...
News

డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం

* భగ్నం చేసిన భారత భద్రతాదళాలు * అమర్నాథ్ యాత్రే లక్ష్యం అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్ ‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌...
News

ఇస్రో ఉపగ్రహాలు మానవాళికి మహోపకారులు – ఇస్రో అధినేత శ్రీ సోమనాథ్

ఇస్రో ఉపగ్రహాలు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆ సాంకేతికత సహాయంతో తుఫాన్, సునామీలను ముందే గుర్తించి హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పుతోందని విద్యార్థులకు ఇస్రో అధినేత శ్రీ సోమనాథ్ తెలిపారు. “పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక సాంకేతికతను ఇస్రో శాస్త్రవేత్తలు ఏ దేశం నుంచీ...
News

నేపాల్ : విమానం గల్లంతు

* విమానంలో నలుగురు భారతీయులు నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన తారా ఎయిర్‌9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్‌సమ్‌కు వెళ్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం...
News

తిరుమలకు కొండంత జనం

* రెండేళ్ల తర్వాత తిరుమలకు పోటెత్తిన భక్తులు.... * కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం... దర్శనానికి రెండు రోజుల సమయం రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి...
1 2,253 2,254 2,255 2,256 2,257 3,030
Page 2255 of 3030