News

News

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!

హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల...
News

గడ్డం ఉంటేనే స‌ర్కార్ కొలువు!

కాబూల్ః ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు... ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో...
News

ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడ‌ని కరోనా

న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా...
News

పాకిస్తాన్‌పై ప్రేమ పోగొట్టుకోలేని భార‌తీయ ముస్లింలు!

పాక్‌ను దేవుడు ఆశీర్వదించాలంటూ కర్ణాటక యువతి పోస్ట్ అరెస్టు చేసిన పోలీసులు బెంగ‌ళూరు: పాకిస్థాన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టాటస్‌లో పోస్టింగ్ పెట్టినందుకు కర్ణాటకకు చెందిన ఓ 25 ఏళ్ళ‌ యువతి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి...
NewsProgramms

కుహనా మేథావులు నిజమైన చరిత్రను మరుగుపరచారు – ప్రముఖ రచయిత రతన్ శార్దా

విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, విశ్లేషకులు డాక్టర్ రతన్ శార్దా రచించిన “CONFLICT RESOLUTION - THE RSS WAY” అనే ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.  సాహితీ సుధ ఫౌండేషన్, సమాలోచనల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
News

జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం

జ‌మ్మూ: జమ్మూలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు,...
News

ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి

అనంతపురం: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి...
News

త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుప‌తి: కొవిడ్‌ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను టీటీడీ త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు టీటీడీ వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ...
1 2,222 2,223 2,224 2,225 2,226 2,917
Page 2224 of 2917