
374views
తిరుపతి: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. 23వ తేదీన ఉదయం 7.30 నుండి 8.45 గంటల వరకు విగ్రహప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.





