News

News

‘ఇస్లామిక్ టెర్రరిజం’ తొలగించి.. ‘హిందూ టెర్రరిజం’ అనే పదాన్ని పెట్టండి

డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని కోరిన ప్రముఖ ఓటీటీ ముంబై: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మల్టీ-స్టారర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాశ్మీరీ హిందువుల ఊచకోతకు సంబంధించిన కథలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు....
News

సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు

సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్ట‌యింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే...
News

ధ‌న్య‌వాద‌ములు మోదీజీ..

'ఆపరేషన్ గంగా'ను ప్ర‌శంసించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ట్యునీషియా వంటి దేశాల నుండి ఉక్రెయిన్ వెళ్ళి, అక్క‌డ చిక్కుకుపోయిన అనేక మంది దక్షిణాసియావాసులను స్వ‌స్థ‌లాల‌కు తరలించి, రక్షించ‌డంతో మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం...
News

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి...
News

మైనారిటీల హక్కులకు భార‌త్‌లో ముప్పులేదు

ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య...
News

హిందువు హ‌త్యకు ముస్లింల కుట్ర‌!

పిస్ట‌ల్ కొనుగోలు ప‌థ‌కాన్ని ప‌సిగ‌ట్టిన ఎన్‌.ఐ.ఎ కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హిందూ వ్యక్తిని హత్య చేసేందుకు ముస్లిం యువ‌కులు కుట్ర ప‌న్నారు. నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ముస్లిం మహిళను వివాహం చేసుకున్న యువకుడి తండ్రి. పశ్చిమ...
News

2070కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్

న్యూఢిల్లీ: పర్యావరణ సానుకూల ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు. ”ఫైనాన్సింగ్ ఫర్...
News

11న భారత్-చైనా మధ్య శాంతి చర్చలు

సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడమే ఎజెండా న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈ 15వ విడ‌త‌ చర్చల్లో ప్రధానంగా...
1 2,205 2,206 2,207 2,208 2,209 2,874
Page 2207 of 2874