News

News

దేశ ద్రోహం కేసులో మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సనౌ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విమర్శించారంటూ మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సనౌజమ్‌ శ్యామ్‌ చరణ్‌సింగ్‌(సనౌ)ను దేశద్రోహం కింద గత నెల పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంగళవారం సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేయాలన్న...
News

నవాబ్ మాలిక్ ఆస్తుల ఈడీ జప్తు!

ముంబై: దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో మహ్మద్‌ నవాబ్‌ మహ్మద్‌ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్‌...
News

ఖరీదైన నెక్లెస్‌ను అమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్?

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు...
News

‘పెరియార్ భూమి’లో ఇద్ద‌రు మహిళలు ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలనికొన్నారు…

40 రోజుల పాటు ఆహారం లేకుండా దీక్ష ఇంట్లో స్పృహతప్పిన వైనం ర‌క్షించిన త‌మిళ‌నాడు పోలీసులు చెన్నై: గుడ్ ఫ్రైడే రోజున జీసస్‌తో కలిసిపోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు క్రైస్తవ మహిళలను తమిళనాడు పోలీసులు రక్షించారు. తాము ఏదో...
News

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా

వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత...
News

శ్రీరామ భక్తులపై డీఎంకే జులుం… మండపం బలవంతంగా స్వాధీనం!

చెన్నై: శ్రీరామ నవమి రోజున అయోధ్య మండపాన్ని డీఎంకే బలవంతంగా స్వాధీనం చేసుకుంది. భక్తుల కోరికలను పట్టించుకోకుండా, అలుపెరగని ‘హిందూ ఫోబిక్‌’ డీఎంకె ప్రభుత్వం చెన్నైలోని 64 ఏళ్ళ శ్రీరామ సమాజం అకా అయోధ్య మండపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. చెన్నై...
News

ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే…

హిందూ పూజలకు అనుమతించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్‌మినార్‌ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్‌పీ ప్రతినిధి...
News

భారత్‌కు శ్రీ‌లంక శ‌ర‌ణార్థుల తాకిడి!

న్యూఢిల్లీ: శ్రీలంకలో బతకలేక అక్కడి తమిళులు పడవ మార్గంలో తమిళనాడులోని ధనుష్కోటికి చేరుకున్నారు. వీళ్లకు ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ ఇంకా స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే, రాబోయే రోజుల్లో లంకేయుల రాకలు పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇండియా ఏం చేయబోతోందనేది...
1 2,205 2,206 2,207 2,208 2,209 2,917
Page 2207 of 2917