News

News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి నేటి వరకు రూ.3,400 కోట్ల విరాళం

11 కోట్ల మంది దాతలు, రామతీర్థ ట్రస్ట్ వెల్ల‌డి అయోధ్య‌: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్ల‌డించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు ఈ విరాళాలు...
News

నూపుర్ శర్మ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తీకారం? బంగ్లాదేశ్‌లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హ‌త్య‌!

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలంగా బాధపడుతున్న హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ హింస కొన‌సాగుతోంది. తాజాగా... ఫరీద్‌పూర్ జిల్లా భంగా ఉపజిల్లాలోని చౌదరికాండ సదర్ది గ్రామంలోని జూట్...
News

రేప‌టి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడి...
News

నల్లమల అడవిబిడ్డలకు ఉచిత వైద్య సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవ‌ల ఐ.ఎం.ఎ ఉమెన్ డాక్ట‌ర్స్ వింగ్ నల్లమల అడవుల్లో శివపురం, యర్రకుంట తదితర చెంచుగూడాలలోని చెంచు మహిళలకు వైద్య సేవలు అందించింది. అవ‌స‌ర‌మైన వారికి వైద్యులు నర్మద, మాధవి, హరిత, క్రిష్ణవేణి...
News

టైల‌ర్ క‌న్హ‌య్య హంత‌కుల‌ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న పోలీసులు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలల్‌ కన్హయ్య లాల్‌ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని ఉదయ్‌పూర్‌ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు....
News

హిందూ టైలర్‌ను 26సార్లు కత్తితో నరికారు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ తల నరికివేత ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ‌కు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా...
News

భారత సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న చైనా

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది....
News

ముంబై వెళ్ళి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తాం: శివసేన రెబల్ షిండే

గువాహ‌టి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గువాహ‌టిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ ఏక్‌నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల...
1 2,205 2,206 2,207 2,208 2,209 3,033
Page 2207 of 3033