News

News

క‌శ్మీర్‌లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

క‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. బడిగామ్ జైనాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన నలుగురు ఉగ్రవాదులు లష్కర్ ఎ తొయిబాకు చెందిన వారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
News

జమ్మూక‌శ్మీర్‌కు ఉచిత విద్యుత్ సరఫరా

ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ప్రధాని న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్ళ‌లో జమ్మూకశ్మీర్‌లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్‌ను అందించడానికి కేంద్ర...
News

ప్రపంచ దేశాలకు భారత్ అన్నదాత: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహారనిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తానీ...
News

అక్బరుద్దీన్‌ కేసు కొట్టివేతపై అప్పీల్‌కు బీజేపీ డిమాండ్

సాక్ష్యాలు బలంగా ఉన్నా నిర్దోషిగా ఎలా తెలుస్తారంటూ ప్రశ్న భాగ్య‌న‌గ‌రం: అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అప్పీల్‌కు వెళ్ళాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని,...
News

ఒంటిమిట్ట ఆలయంలో ప్రసాదం దారి మ‌ళ్ళింపు!

క‌డ‌ప‌: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రసాదాలను అర్చకులు, అధికారులు దారి మ‌ళ్ళించారు. రాత్రి స్వామివారి ఊరేగింపులో ప్రసాదాలు భక్తులకు పంచకుండా అర్చకులు వీధుల్లో నుంచి గుడిలోకి తీసుకెళ్ళారు. అర్చకులు, అధికారులు, రాజకీయ నాయకులు పంచుకునేందుకు ప్రసాదాలు తీసుకెళ్ళారని భక్తులు మండి...
News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం!

పూణే: ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో...
News

ఢిల్లీలో భారత ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు...
1 2,203 2,204 2,205 2,206 2,207 2,917
Page 2205 of 2917