News

News

భారత విద్యార్థులకు రష్యాలోని రాయబార కార్యాలయం కీలక సూచనలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భారత విద్యార్థులు ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎటువంటి భద్రతా కారణాలు కనిపించడం లేదని తెలిపింది....
News

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి

రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి...
News

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు...
News

ఎస్సీ మేయ‌ర్‌ స్థానాన్ని కొట్టేసిన క్రిస్టియ‌న్‌!

చెన్నై: సనాతన దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన అక్ర‌మార్కులు ద‌ర్జాగా అనుభ‌విస్తున్నారు. హిందువుగా ఉండి, ఆ త‌ర్వాత క్రైస్తవ మతంలోకి మారినవారు ఇంకా హిందూ పేర్లను ఉంచుకుంటూ నిజ‌మైన ద‌ళితులను మోసం చేస్తున్నారు. చెన్నై కార్పొరేష‌న్...
News

చెప్పినట్టుగానే ముందే హోలీ వచ్చేసింది…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర...
News

సామాన్యులకు శ్రీవారి దర్శనం మరింత దగ్గర చేసేందుకు టీటీడీ చ‌ర్య‌లు

శుక్ర , శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తిరుప‌తి: సర్వదర్శనాలకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి శుక్ర, శని,...
News

ఆర్.ఎస్‌.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ ప్రారంభం

క‌ర్ణావ‌తి: గుజరాత్‌లోని కర్ణావతిలో రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత ప్రతినిధి సభ ఈరోజు ప్రారంభమైంది. స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్‌జీ భగవత్, స‌ర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి, స‌మావేశాన్ని ప్రారంభించారు. స‌భ...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం అడ్ర‌స్ గ‌ల్లంతు!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 100 స్థానాల్లో 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో సాధించిన దానితో పోల్చితే ఎక్కువ ఓట్లు వచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ ఆనందించాల్సిందే....
1 2,203 2,204 2,205 2,206 2,207 2,874
Page 2205 of 2874