News

News

కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం

క‌ర్నూలు: క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అధునాతన పరికరాలతో త‌యారుచేసిన‌ సంచార వైద్య శాల కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ప్రారంభించడం కోసం...
News

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా!

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న...
News

బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు

భాగ్య‌న‌గ‌రం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో...
News

సంఘ కార్యాన్ని లక్ష చోట్ల‌కు విస్తరించడమే లక్ష్యం

ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ కర్ణావతి: ఈ నెల‌ 11 నుంచి 13 వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో సంఘ్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్...
News

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!

కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)...
News

ఏప్రిల్‌లో ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

ఏర్పాట్లను ప‌రిశీలించిన తితిదే అధికారులు క‌డ‌ప‌: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు, స్థ‌ల ప‌రిశీల‌న, క‌ల్యాణవేదిక వ‌ద్ద జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి పనుల‌ను తితిదే అధికారులు ప‌రిశీలించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌, ఆల‌య అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో...
News

జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

జమ్ము కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు....
News

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు బెయిల్

తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 47 ఏళ్ల ఎ.జి.పెరారివలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు దాదాపు 30 ఏళ్ళ‌కు పైగా ఖైదు అనుభవించాడని, కారాగారంలో, పెరోల్‌ సమయంలోనూ అతని ప్రవర్తన...
1 2,204 2,205 2,206 2,207 2,208 2,874
Page 2206 of 2874