News

News

శ్రీ కృష్ణుడి విరాట్ స్వరూప విగ్రహం వ్య‌యం రూ.200 కోట్లు

కురుక్షేత్రం: ఇక్క‌డ నిర్మించిన శ్రీ కృష్ణుడి విరాట్ స్వరూప విగ్రహంతో సహా మొత్తం కాంప్లెక్స్‌కు 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. మహాభారత ఇతివృత్తం ఉంటుంది. ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మిస్తారు. దీన్ని తయారు చేస్తే దేశానికి, ప్రపంచానికి ఓ సందేశంలా ఉంటుంది....
News

సృష్టి ఉన్నంత కాలం ‘గీత’ ఔచిత్యం ప‌దిలం

శ్రీ కృష్ణుని విరాట్ రూప విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్ భాగవత్ కురుక్షేత్రం: సృష్టి ఉన్నంత కాలం భ‌గ‌వ‌ద్గీత‌ ఔచిత్యం ప‌దిలమ‌ని, గీత ఏ ఒక్క వర్గానికి చెందిన గ్రంథం కాద‌ని, భారతదేశంలో హిందూ సంప్రదాయంలో గీత ఉంద‌ని,...
News

ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్న మోదీ

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో...
News

మరో జాతీయ రికార్డును బద్దలు కొట్టిన నీరజ్

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో స్వర్ణ విజేత నీరజ్‌ చోప్డా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి...
News

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత...
News

ఘనంగా ప్రారంభమైన విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర

పూరీ: జ‌గన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం...
News

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే

ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం...
News

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!

ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు....
1 2,204 2,205 2,206 2,207 2,208 3,033
Page 2206 of 3033