News

News

ఏపీలో ఆల‌యాల సొమ్ము దుర్వినియోగం!

పురాతన ఆలయాల పునరుద్ధరణ నిధిని కార్యాలయ మరమ్మతులకు వాడుకున్న వైనం అమ‌రావ‌తి: ఆలయాల నుంచి సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) కింద తీసుకునే సొమ్మును పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నా.. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయాల మరమ్మతులు,...
News

పిచ్చి వేషాలు వేస్తే తొక్క‌తీస్తాం!

చైనాకు భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చ‌రిక‌ న్యూఢిల్లీ: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
News

క‌శ్మీర్‌లో సర్పంచ్‌ని కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు!

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్​బుఘ్​లో ఓ సర్పంచ్​పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అత‌డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్...
News

పున్నమి వెన్నెల్లో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం

ఒంటిమిట్ట‌: శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు.. సీతాదేవిని మురిపించిన రఘుకులసోముడు కల్యాణవేదికను అధిష్ఠించాడు.. సిగ్గులొలుకుతూ కూర్చున్న జనకమహారాజు పుత్రికను పరిణయమాడాడు. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల ప్రతిధ్వనులు.. తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల మధ్య అయోధ్య రాముడు కల్యాణ...
News

ఆర్.ఎస్.ఎస్ సర్‌ సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది..

హరిద్వార్‌: హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద ఆశ్రమంలో ఆరు రోజుల వేదాంత సమ్మేళనం జ‌రిగింది. చివరి రోజైన ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌ సంఘ్‌చాలక్ మాననీయ మోహన్ భగవత్‌జీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ “ఒక ప్రయోజనం కోసం...
News

మమతా బెనర్జీ పరిపాలనపై విమర్శలు గుప్పించిన తృణమూల్ ఎంపీ

కోల్‌క‌తా: మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు జరగడం సిగ్గుచేటు అని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. మహిళలపై నేరాలు జరుగుతుండటం పట్ల అందరికీ ఆవేదన ఉందని చెప్పారు. దీనికి కారణం మీడియా అని తాను చెప్పలేనన్నారు....
News

మధ్యప్రదేశ్ ఖార్గోన్ ఘటనలో ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ హస్తం

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ...
News

అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్!

మానవ హక్కుల ఉల్లంఘనంటూ నోరుపారేసుకుంటే సహించబోమని పరోక్ష హెచ్చరిక న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై...
1 2,202 2,203 2,204 2,205 2,206 2,917
Page 2204 of 2917