News

News

క‌న్యాకుమారిలో పూజారిని నరికిన డీఎంకే కార్యకర్త!

కన్యాకుమారి: కన్యాకుమారిలో ఆలయ పూజారిపై డీఎంకే కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. నిందితునికి పోలీసులు సహాయం చేస్తున్నారని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాల‌పాలైన‌ పూజారిని కుజితురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పండ‌ర‌ప‌రంపు అనే ఊరుకు చెందిన శశిధరన్ అనే 70...
News

స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపుగా స్వాతంత్ర అమృత్ మహోత్సవ్

ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే క‌ర్ణావ‌తి: ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం(స్వీయ నిర్ణయం) వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు. గుజరాత్...
News

హర్యానా సీఎం నివాసంపై దుండగుల దాడి

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ నివాసంపైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని రోజులుగా మళ్ళీ వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్ళ‌లో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మూడు...
News

హిందూ మహిళపై దారుణం.. భర్త మహ్మద్ ఇజాజ్ కొడ‌వ‌లితో దాడి!

బెంగ‌ళూరు: కర్ణాటకలో మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్, అలియాస్ అర్ఫా భానుపై కొడవలితో దాడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం అయిందని, ముగ్గురు పిల్లలకు తండ్రి అని తెలుసుకున్న తరువాత విడాకులు కోరిన ఆమెను దారుణంగా హింసించాడు. 30...
News

ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రానికి అశేష ప్రజాద‌ర‌ణ‌

విజ‌య‌వాడ‌: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'... కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం. 90వ దశకంలో కశ్మీరీల‌పై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో రూపొందింది ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను...
News

జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు!

న‌లుగురు తీవ్రవాదుల హ‌తం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018...
News

నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌

క‌ర్ణావ‌తి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై నాలుగేళ్ళ‌లో ల‌క్ష మందికిపైగా యువ‌త ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరార‌ని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్...
1 2,202 2,203 2,204 2,205 2,206 2,874
Page 2204 of 2874