News

News

ఆ రాష్ట్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు టాక్స్ ఫ్రీ!

తెలుగు రాష్ట్రాల్లో జరిగేనా..? న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను టాక్స్ ఫ్రీ(పన్ను రహితంగా) ప్రకటించిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అంతకు ముందు హర్యానా, గుజరాత్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది....
News

‘ది కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఆ ఉగ్ర‌వాది భార్య‌కు గుండె ద‌డ‌!

ఆ భయంతో భారత ఆర్మీపై అబద్ధాల ప్రచారం! న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎజెండాను ప్రచారం చేసేందుకు కృషి చేస్తోంది కాశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పాకిస్తాన్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్. ఆమె చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన...
News

విద్యార్థిని వేధించినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అజహర్ అరెస్టు!

బరేలీ: అజహర్ అలియాస్ ఔరంగజేబ్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఓ విద్యార్థిని వేధించాడు. సంఘ‌ట‌న తెలుసుకున్న బాధితురాలి కుటుంబ స‌భ్యులు  అతన్ని కొట్టి, పోలీస్ స్టేషన్‌కు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. నిందితుడు అజహర్ అలియాస్...
News

ఆత్మాహుతి ద‌ళంలో చేరి, కేర‌ళ విద్యార్థి న‌జీబ్ దుర్మ‌ర‌ణం!

ధ్రువీక‌రించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు 2017లో దేశం విడిచి వెళ్ళిన కేరళకు చెందిన 23 ఏళ్ళ‌ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ న‌జీబ్ మరణించినట్టు సమాచారం. న‌జీబ్ ఉగ్ర‌వాద సంస్థ‌లోని ఆత్మాహుతి ద‌ళం చేరి, ఓ...
News

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు...
News

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు భారతీయులు మృతి

సంతాపం తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌,...
News

ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుప‌తి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున తెప్పోత్సవాలను ప్రారంభించి పౌర్ణమి వరకు టీటీడీ నిర్వహిస్తుంది. తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా...
News

81 మంది ఇస్లామిక్ టెర్రరిస్టులకు ఉరి!

మాది ముస్లిం దేశమైనా తీవ్రవాదాన్ని సహించమని వెల్లడి రియాద్: సౌదీ అరేబియాలో శనివారం ఒక్క రోజే 81 మందికి మరణశిక్ష అమలు చేశామని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఏడాది పొడవున అమలు చేసిన మరణశిక్షల కంటే ఈ ఒక్క రోజు అమలు...
1 2,200 2,201 2,202 2,203 2,204 2,874
Page 2202 of 2874