News

News

హిందూ తల్లీకుమార్తెలను చంపిన ముస్లింలు

సుల్తాన్‌పూర్: ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ళ‌ కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటుగా అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్,...
News

వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం

పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన వార‌ణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు....
News

నుపుర్‌కు మద్దతు ప‌లికిన ఉమేష్ కోల్హే హ‌త్య‌! నిందితులంతా ముస్లింలే..

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న వైద్య నిపుణుడు ఉమేష్ కోల్హే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ కేసులో నలుగురు నిందితులు అబ్దుల్, షోయబ్, ముదస్సిర్, షారూఖ్‌లను అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు తమ నేరాన్ని అంగీకరించడమే కాకుండా...
News

మొహమ్మద్ జుబైర్‌పై సీతాపూర్‌లో కొత్త ఎఫ్‌ఐఆర్!

సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శనివారం కొట్టివేసిన తర్వాత, అతనిపై నమోదైన కేసుకు సంబంధించి జుబైర్‌ను సీతాపూర్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులపై తన...
News

అస‌భ్య‌క‌రంగా ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా

న్యూఢిల్లీ: ‘కాళి’ పేరుతో రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో కాళీమాత గెటప్‌లో ఉన్న నటి ఒక...
News

పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!

భీమ‌వ‌రం: "ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌"లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు...
NewsProgramms

‘మాలపల్లి’ ఎప్పటికీ మార్గదర్శి – డాక్టర్ వడ్డి విజయసారథి

విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం డిగ్రీ కళాశాలలో సామాజిక సమరసత వేదిక సాహిత్య విభాగం ఆధ్వర్యంలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన మాలపల్లి నవల విడుదలై నూరేళ్ళయిన సందర్భంగా ‘మాలపల్లి నూరేళ్ళ వేడుక’ పేరుతో సాహితీ సభ జరిగినది. భారతీయ...
News

భారత్ తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గు

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల సరఫరాకు పలు దేశాలు ముందుకొస్తున్నప్పటికీ, భారత దేశపు ప్రతిష్ఠాత్మక తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గుచూపుతోంది. తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో వీటిని కీలకంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి...
1 2,200 2,201 2,202 2,203 2,204 3,033
Page 2202 of 3033