News

News

మ‌హారాష్ట్ర‌లోని మసీదుల‌పై లౌడ్ స్పీకర్లను తొలగించండి

అమిత్ షాకు ఎంఎన్ఎస్ లేఖ ముంబై: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా, రాష్ట్రంలో...
News

తీవ్రవాదుల ప్లాన్ భగ్నం!

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాజౌరి గుర్దాన్ రోడ్డులో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐ.ఇ.డి) పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశామని రాజౌరి పోలీసుల అధికారిక ప్రకటనలో తేలింది....
News

అధికారుల నిర్ల‌క్ష్యం.. పుష్క‌రిణిలో మునిగి భ‌క్తుడు మృతి

సింహాచలం: అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు...
News

108 అడుగుల హనుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హనుమాన్ జయంతి...
News

అప్పుతీర్చ‌లేక కూతురిని అమ్మేసిన తండ్రి.. తృణమూల్ కాంగ్రెస్ నేత గ్యాంగ్ రేప్!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. గిరిజన బాలికను సొంత తండ్రే అమ్మేశాడు. ఈ తర్వాత బాలికపై టీఎంసీ నాయకుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్ళీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల కలకలం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు...
News

మంత్రిగారొస్తున్నారని… శ్రీకాళహస్తి ఆలయ అధికారుల ఓవ‌ర్ యాక్ష‌న్‌!

గంటల పాటు క్యూలైన్లలోనే భక్తుల నిలిపివేత ఆగ్రహంతో మినిస్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు శ్రీ‌కాళ‌హ‌స్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సత్యనారాయణ మొదటిసారి మంత్రి హోదాలో ఆలయానికి వస్తుండటంతో అరగంట...
News

అనకాపల్లిలో జాతరకు విద్యుత్ సరఫరా నిలిపివేత‌!

అన‌కాప‌ల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి జాతరలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ళ‌కొక‌సారి జాతర దృష్ట్యా నాలుగు కూడళ్ళ‌ల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రంతా అమ్మవారి ఊరేగింపు, జాగరణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే, పోలీసులు మాత్రం.. అనుమతించిన సమయం...
1 2,201 2,202 2,203 2,204 2,205 2,917
Page 2203 of 2917