News

News

నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు

ముంబై: మహారాష్ట్రలో నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమని కొందరు విమర్శిస్తున్నారని ..అవును ఇది ఏక్ నాథ్, దేవేంద్రకు చెందిన ఈడీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనే...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
NewsProgramms

నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకే ఈ ‘నచికేత’

* పేద విద్యార్థుల వసతిగృహం ప్రారంభోత్సవంలో ఆర్ ఎస్ ఎస్ సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య సేవా భారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా నిజమైన పేదలకు లబ్ది చేకూరాలని ఆర్ ఎస్ఎ స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ...
News

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!

కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. విదేశీమారక...
News

ముస్లింల చేతిలో న్యాయ విద్యార్థి హ‌తం!

మీరట్‌: మీరట్‌లోని పిలోఖాడి పరిసరాల్లో జూన్ 26, 2022న స్వలింగ సంపర్కులైన ముస్లిం మిత్రులు 22 ఏళ్ల హిందూ యువకుడు యశ్ రస్తోగిని హత్య చేశారు. అనంతరం అతని శరీర భాగాలను ఛిద్రం చేసి మురుగు కాలువలో పడేశారు. న్యాయ విద్యార్థి...
News

ప్రధాని భీమ‌వ‌రం పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్

భీమ‌వ‌రం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల...
News

మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో షిండే విజయం

ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసన సభ్యుల మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్టు...
News

‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే

భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భీమ‌వ‌రం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో...
1 2,201 2,202 2,203 2,204 2,205 3,033
Page 2203 of 3033