News

News

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌...
News

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్

ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు...
News

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’

బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
News

అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు: వీహెచ్‌పీ

భాగ్య‌న‌గ‌రం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్న‌ట్టు వెల్లడి కావడం పట్ల...
News

బ్రిటన్‌లో హిందువుల‌పై దాడిని ఖండించిన భారత్

లీసెస్టర్‌: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది. “లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ...
News

దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర‌: ఎన్‌.ఐ.ఎ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర ప‌న్నింది. ఈ మేర‌కు ఎన్‌.ఐ.ఎ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేప‌ట్టిన ఎన్‌.ఐ.ఎ.. తెలంగాణ‌లో న‌లుగురిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో క‌త్తులు, రాడ్ల‌తో మూకుమ్మ‌డి దాడుల‌కు పీ.ఎఫ్‌.ఐ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు...
News

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం

నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథ‌మ నందిలో కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు - మన గుడి - మన బాధ్యత) జిల్లా వ్యాప్తంగా విస్తరించటం విశేషం. ఈ కార్య‌క్ర‌మం ఆస్తికులలో భక్తిభావం ఇనుమడింపజేస్తూ నిరంతర శ్రద్దా...
News

వరికుంటపాడులో శ్రీ సీతారాముల కోవెల నిర్మాణానికి భూమి పూజ‌

వరికుంటపాడు: ఏపీలోని నెల్లూరు జిల్లా, వరికుంటపాడు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల దేవాలయం నిర్మాణానికి మంగ‌ళ‌వారం భూమి పూజ జరిగింది. ఈ ప‌నుల‌కు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం అందించ‌నుండ‌గా,...
1 2,100 2,101 2,102 2,103 2,104 3,036
Page 2102 of 3036