News

News

అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)

కాగ‌జ్‌న‌గ‌ర్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. https://twitter.com/i/status/1572123613616312321 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి,...
News

కేర‌ళ ప్రయాణికుడి కడుపులో కిలో బంగారం!

కొజికోడ్: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కిలో బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్​లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్టు గుర్తించారు. మలప్పురం జిల్లా వరియంకోడ్​కు చెందిన నౌఫల్​(36) అనే వ్యక్తి దుబాయ్...
News

25 నుంచి తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేస్తున్నారు. వ‌చ్చే నెల మూడోతేదీ వ‌ర‌కు సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం...
News

క్రైస్తవం, ఇస్లాంలో చేరిన వారిపై అధ్యయనానికి కమిషన్‌

అక్టోబర్‌ 11న సుప్రీం విచారణకు రానున్న పిటిష‌న్లు న్యూఢిల్లీ: హిందూ మాల రిజర్వేషన్‌ ఫలాలను అనుభవిస్తూ, ఇతర మతాలు క్రైస్తవం, ఇస్లాంలను ఆచరిస్తున్న వారికి రిజర్వేషన్‌లు అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు అక్టోబర్‌ 11న సుప్రీంకోర్టు ముందుకు...
News

ఆ వ‌సూళ్ళ‌తో టీటీడీకి సంబంధం లేదు

తిరుప‌తి: ‘తిరుమల లో ఈనెల 27 నుంచి అక్టోబరు అయిదో తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి...
News

పురాతన విగ్రహాల స్వాధీనం

చెన్నై: తమిళనాడు లోని విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు

తిరుప‌తి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్‌ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో...
1 2,101 2,102 2,103 2,104 2,105 3,036
Page 2103 of 3036