News

News

ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి...
News

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ

మంగళగిరి: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగలగొట్టి, సొమ్ము దోచుకున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే, ఈ సమాచారాన్ని ఆలయ అధికారులు, మంగళగిరి పట్టణ పోలీసులు గోప్యంగా ఉంచారు....
News

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్

భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు...
News

ఉగ్ర నిధుల కేసులో ఎన్​ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్​

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్​ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100...
News

పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా

న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ ఉప సభాపతి కరియ ముండా కూడా ట్రస్టీలుగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల...
News

ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్‌ను పిస్తోల్‌తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది ముక్తార్ అన్సారీ అప్పగింతకు సంబంధించి పంజాబ్,...
News

దేశంలోకి భిన్నమార్గాల్లో డ్ర‌గ్స్ ర‌వాణా

తాజాగా రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం ముంబయి: ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్​ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్​ను​​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని...
News

దసరా సెలవులు తగ్గించేందుకు ప్రయత్నాలు

భాగ్య‌న‌గ‌రం: దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి విద్యార్థులకు బాగానే సెలవులు దొరకనున్నాయి అనుకునే లోపే మరో వార్త చక్కర్లు కొడుతోంది. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు...
1 2,098 2,099 2,100 2,101 2,102 3,036
Page 2100 of 3036