News

News

కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు...
News

ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం!

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. పైలట్​ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్​కు తీవ్ర గాయాలు...
News

కళ తప్పిన పవిత్ర సంగమ ప్రాంతం.. నిలిచిపోయిన హారతులు!

విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమాన్ని అందరూ పవిత్రంగా భావిస్తుంటారు. గతంలో ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేసింది. పవిత్ర సంగమం నుంచే దుర్గమ్మకు.. హారతులు అందజేసేవారు. నిత్యం జరిగే హారతిని...
News

నీటి సంరక్షణలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి – ప్రధాని మోదీ

నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వవని... ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారికి కూడా నీటి అవసరాలపై అవగాహన వస్తుందని చెప్పారు. పలు రాష్ట్రాలకు...
ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
News

సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి.. రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే...
News

భారత తొలి మహిళా ప్రధాని ఫోటో ఎక్కడ? ఐద్వా సదస్సులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని భుట్టో చిత్రాలకు ప్రాధాన్యం!

ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచి 9 వరకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. తమ ప్రచార ఫ్లెక్సీలు, బోర్డులలో పాకిస్థాన్...
News

తమిళనాడులో బాలిక పట్ల చర్చి పాస్టర్‌ అసభ్య ప్రవర్తన!

తమిళనాడులో ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన పాస్టర్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు పాస్టర్ ఆండ్రూస్‌గా వారు గుర్తించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటన డిసెంబర్ 14వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా...
1 2,014 2,015 2,016 2,017 2,018 3,038
Page 2016 of 3038