News

News

శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు .. కారణం ఇదే!

తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే...
News

గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ.. తెలంగాణ హిందువులను ముస్లింలుగా మత మార్పిడి!

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిలో హిందువులను ముస్లింలుగా మతం మార్చి.. ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారు. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి ముస్లింలుగా మతం మారుస్తున్నాడు. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే యువకులకు ఇస్లాం గురించి...
News

ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశా – పోలీసుల విచారణలో బైరి నరేశ్ వెల్లడి

అయ్యప్ప స్వామిపై హేతువాది ముసుగులో బైరి నరేశ్ అనే వ్యక్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యాలు చేసిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు తాను ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. ఇక.....
News

2022లో లక్షన్నర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పోయాయ్!

కరోనా ప్రభలిన సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా అధిక వేతనాలు ఇచ్చి అనేకమందిని టెక్నాలజీ సంస్థలు ఉద్యోగాలు కల్పించాయి. ఇక ఇప్పుడు గిరాకీ తగ్గడంతో సాధ్యమైనంత మేర ... ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తు న్నాయి. పనికంటే ఎక్కువ వేతనం పొందుతున్నారని భావిస్తున్న...
News

ఇజ్రాయెల్ ప్రధానికి ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు!

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్‌ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ...
News

త్రిపుర మాజీ సీఎం ఇంటిపై అల్లరి మూకల దాడి!

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటి బయట పార్క్‌ చేసి ఉన్న కారు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఒక్కసారిగా...
News

మతమార్పిడులపై కఠినంగా వ్యవహరించాలి – వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పాండే

చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, మోసాలతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇంటర్నేషనల్‌ విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జనరల్ మిలింద్ పాండే పేర్కొన్నారు. స్వస్థత సమావేశాలు, కూడికల కారణంగా.. దేశంలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కమ్యూనిటీలలో ఆందోళనకరమైన వాతావరణం పెరుగుతోందని ఆయన వివరించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌...
News

బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్!

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3తో ఫోన్‌లో సంభాషించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై...
1 2,016 2,017 2,018 2,019 2,020 3,038
Page 2018 of 3038