News

News

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగవంతం!

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌ కళాహీనంగా మారడంతోపాటు మరమ్మతులకు గురయ్యాయి. పైకప్పు పెచ్చులు ఊడటంతోపాటు వర్షం కురిసిన సమయంలో నీరు దిగడం, డ్రైనేజీ...
News

అయోధ్య రామమందిరం ట్రస్టుకు ఊరట.. వందల కోట్ల పన్ను నుంచి మినహాయింపు!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును...
News

ట్రక్కు డ్రైవర్ల పని వేళలపై త్వరలో చట్టం – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

2025 ఏడాది చివరి నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. రోడ్డు భద్రతా వారంలో 4 గంటల టెలిథాన్, ఔట్రీచ్ ప్రచారం “సడక్...
News

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్..! ఆయన ఏమన్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘‘లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఏమైనా హెడ్‌మాస్టరా?’’ అని ప్రశ్నించిన కేజ్రీవాల్‌కు సక్సేనా శుక్రవారం రాసిన...
News

మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు 30 లక్షల ఫైన్‌!

ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన చేసిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. విధుల్లో ఉన్న...
News

మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా...
News

పన్ను స్లాబుల్లో నూతన విధానానికి అవకాశం.. వేతనజీవులకు మేలు జరుగుతుందా?

మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ వివరాలు తెలియజేయనున్నారు. దీంతో సమయం సమీపిస్తున్న కొద్దీ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను...
News

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది – ఈజిప్టు జర్నలిస్టు సుజీ వెల్లడి

అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని ఈజిప్ట్ దేశ ప్రధాన దినపత్రిక అల్-అహ్రమ్ అల్-అరిబీ డిప్యూటీ చీఫ్ ఎడిటర్ సుజీ ఎల్-జెనీడీ అన్నారు. ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు...
1 1,992 1,993 1,994 1,995 1,996 3,040
Page 1994 of 3040