News

News

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి...
News

తిరుమలలో డ్రోన్‌ వీడియో కలకలం.. సామాజిక మాధ్యమాలలో వైరల్‌.. అసలు ఏం జరిగిందంటే?

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ తో చిత్రీకరించారు అన్న వ్యవహరం కలకలం రేపుతోంది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే ఆలయ పరిసరాలను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు....
News

రాహుల్‌ను ఆది శంకరాచార్యులుతో పోల్చిన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా!

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, రాహుల్‌ను అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని.. ఆ హిందూ వైదిక తత్వవేత్త...
News

త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మారథాన్ రేస్ లో పరిగెత్తిన 80ఏళ్ల బామ్మ!

కొంత మంది యువకులు వృద్ధులకంటే నీరసంగా బద్ధకంగా బతికేస్తూ ఉంటారు. ఇలాంటి వారికీ ఆదర్శంగా కొంతమంది వృద్ధులు నిలుస్తూ ఉంటారు. తమ వయసు సంకల్పానికి అడ్డుకాదని తరచుగా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బామ్మా.. యువతతో పోటీపడుతూ మారథాన్ లో పాల్గొంది....
News

టీటీడీలో విద్యుత్‌ ఆదాకు పటిష్టంగా చర్యలు!

టీటీడీలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో ఏపీఎస్‌ఈసీఎం (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌), నెడ్‌క్యాప్‌ (నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి)...
News

మధ్యప్రదేశ్లో మరో త్రిపుల్ తలాక్ కేసు నమోదు…. తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన ముస్లిం యువతి!

కేంద్రం ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని ధిక్కరించి తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇస్తున్నారు. ఇలాంటివి దేశంలో...
News

అరసవిల్లిలో రథసప్తమి నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు… అధికారులతో కలెక్టర్ సమీక్ష!

భక్తులకు ఇబ్బందులు లేకుండా రథసప్తమి ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని శ్రీకాకుళం కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ప్రశాంతంగా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28న రథసప్తమిని పురస్కరించుకుని.. 80...
News

భాస్కర్‌జీ సంఘంలో ఆణిముత్యం.. ఆయన సేవల గురించి తెలుసుకుందామా?

ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ దివంగత ఏవీ జన్మదినాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొచ్చిలో భాస్కర్‌జీ భారతీయ విద్యా నికేతన్ స్థాపకులు, అదేవిధంగా కేరళ విభాగం విద్యాభారతి వంటి సంస్థలు స్థాపించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యారంగం ద్వారా అందరిలో భారతీయ...
1 1,991 1,992 1,993 1,994 1,995 3,040
Page 1993 of 3040