News

News

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్‌ విలవిల

విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా... ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్‌ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు....
News

ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు – విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వీయరచన ''ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టైన్ వరల్డ్'' పుస్తకావిష్కరణ కార్యక్రమం పుణేలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దౌత్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.......
News

‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని... ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు...
News

చైనా చుట్టూ భారత బాలిస్టిక్‌ క్షిపణులు.. మనోళ్ల ప్లాన్‌ మామూలుగా లేదుగా!

భారత్‌ అణ్వాయుధ సంపద పెంచుకుంటోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకవైపు దాయాది దేశం పాకిస్థాన్‌తో ముప్పు.. మరోవైపు చైనా కవ్వింపుల చర్యల నేపథ్యంలో.. భారత్‌ అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. ఆయా వివరాలను అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య వెల్లడించింది. భారత్‌ నాలుగు కొత్త...
News

దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...
News

రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం!

రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును...
News

ఊటీ రైలును అద్దెకు తీసుకుంటున్న విదేశీయులు

ఊటీలోని లోయల అందాలను చూపిస్తూ.. కొండలపై నడిచే Hill train ను రూ.3.60 లక్షలకు అద్దెకు తీసుకుని 16 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించారు. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీకి నడిచే ఈ రైలు ఎక్కేందుకు పర్యాటకులు...
News

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
1 1,979 1,980 1,981 1,982 1,983 3,040
Page 1981 of 3040