News

News

లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ముంబయిలో భారీ ర్యాలీ..! ర్యాలీలో బాలలు సైతం పాల్గొని నినాదాలు?

దేశ ఆర్థిక రాజధాని ముంబయితోపాటు, మహారాష్ట్ర వ్యాప్తంగా హిందువుల భూముల ఆక్రమణలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముంబయి నగరంలో హిందువులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు హిందువుల భూములను...
ArticlesNews

సంఘ కార్యానికి.. రజ్జూ భయ్యా జీవితం అంకితం!

పరమ పూజనీయ శ్రీ రాజేంద్రసింహాజీని రజ్జూ భయ్యా అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్ఎస్ఎస్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. రజ్జూ భయ్యా 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్ లో...
News

నది మధ్యలో పాలధార.. చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు

ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడ శ్రీరాముడు నివసించినట్లు కథనం ఉంది. అమావాస్య, వసంత పంచమి నుండి వివిధ సందర్భాలలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. అదే విధంగా.. మందాకినిలో స్నానమాచరించి భగవంతుని దర్శనం...
News

ముంబయి పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొలగించనున్న షిండే స‌ర్కార్‌

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబైలోని మ‌ల‌ద్ ప్రాంతంలో గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. మ‌ల‌ద్‌లోని టిప్పు సుల్తాన్ గార్డెన్‌కు ఆ పేరు తొల‌గించాల‌ని ముంబై స‌బ‌ర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను సంబంధిత మంత్రి మంగ‌ళ్ ప్ర‌భాత్ లోధా...
News

అహోబిలం ఆలయ వివాదంలో ఏపీకి చుక్కెదురు… సుప్రీం కోర్టు ఏమందంటే?

కర్నూలులోని అహోబిలం ఆలయ వివాదంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అహోబిలం ఆలయ వ్యవహారాలను నియంత్రించడానికి, నిర్వహించడానికి ‘ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) ని నియమించాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని 26(డి)ని ఉల్లంఘించడమేనని, మఠాధిపతి పరిపాలనా హక్కును ప్రభావితం చేయడమేనని హైకోర్టు...
News

మధ్యప్రదేశ్‌లో కూలిన జెట్ విమానాలు.. రాజస్థాన్‌లో శకలాలు లభ్యం!

మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో శనివారం కుప్పకూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ విమానాల శకలాలు 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. విమానాల శకలాల్లో కొన్నింటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అధికారులు గుర్తించారు. భరత్‌పూర్-మొరేనా నగరాల...
News

ఢిల్లీ వర్సిటీల్లో ఆగని బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీ ప్రదర్శనల రచ్చ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం తలపెట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనలను వర్సిటీ వర్గాలు, పోలీసులు...
News

అమెరికా వైమానిక దళ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా కోసం నామినేట్‌ అయిన రాజాచారి

భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ (యూఎస్ఏఎఫ్‌) బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆయన్ను గురువారం నామినేట్‌ చేశారు. ఈ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ...
1 1,980 1,981 1,982 1,983 1,984 3,040
Page 1982 of 3040