News

News

ఖీర్ భవానీ ఆలయాన్ని దర్శించుకున్న రాహుల్‌, ప్రియాంక? ఇది నిజమైన భక్తేనా!

కశ్మీర్‌లోని గాంధర్‌బల్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత ఖీర్ భవానీ (Kheer Bhavani) ప్రార్థనా మందిరాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ మంగళవారం నాడు సందర్శించారు. భారత్ జోడో యాత్ర ముగిసిన మరుసటి...
News

తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. తొలుత సుగుణేంద్రతీర్థస్వామీజీ,...
News

భారతీయులపై ఖలిస్థాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తున్నాం – ఆస్ట్రేలియా విదేశాంగ సహాయ మంత్రి టిమ్‌ వాట్స్‌

మెల్ బోర్న్ లో భారతీయులపై ఖలిస్థాన్ అనుకూల వాదుల దాడిని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి టిమ్ వాట్స్ ఖండించారు. ‘‘మెల్ బోర్న్ లోని ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన హింసను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజలు ఆస్ట్రేలియాలో శాంతియుతంగా...
News

కేదార్ నాథ్ ఆలయం వద్ద మంచు వర్షం… ఇప్పుడు ఆలయం ఎలా ఉందంటే?

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ వద్ద మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆలయ పరిసరాల్లో మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే... ఆలయాన్ని మూసివేసిన నాటి నుంచి ఐటీబీపీ బలగాలు,...
News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి...
News

నేత్రపర్వంగా శోభనాచలుని రథోత్సవం

అశేష భక్త జనుల జయజయ ధ్వానాల నడుమ ఆదివారం ఆగిరిపల్లిలో శోభజనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహిళలు, యువకులు గోవిందనామ స్మరణతో రథాన్ని ముందుకు లాగి పరవశులయ్యారు. రథంపై అధిరోహించిన స్వామి వారిని దర్శించుకుని భక్తజనం పులకించారు....
News

దేశ జనాభాను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలి – అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా

దేశ జనాభాను నియంత్రించకపోతే... ఓ 50 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరం కనిపించకుండా పోతుందని అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా అన్నారు. దేశంలో జనాభా నియంత్రణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై...
News

తిరుమలలో ధనికులైన భక్తులకే ప్రాధాన్యం!

తిరుమలలో ధనికులైన భక్తులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఆగమశాస్త్ర...
1 1,978 1,979 1,980 1,981 1,982 3,040
Page 1980 of 3040