News

News

అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం సిద్ధం!

పెద్దాపురానికి చెందిన పారిశ్రామిక వేత్త శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన శ్రీ మట్టే సత్య ప్రసాద్ దంపతులు అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం తయారు చేయించారు. సుమారు 682.230 గ్రాముల బంగారంతో దీనిని రూపొందించారు. కిరీటానికి సుమారు 98...
News

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు!

కెనడా దేశంలోని బ్రాంప్టన్‌లో ఉన్న ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో కొందరు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. ఈ దారుణ సంఘటనను టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ మనోభావాలను...
News

శ్రీవారి ఆలయంలోకి కారు… తిరుమలలో బయటపడ్డ భద్రతా సిబ్బంది వైఫల్యం!

తిరుమలలో సాధారణంగా మూడంచల భద్రతతోపాటు, చెక్‌పోస్టులు అధికంగానే ఉంటాయి. కానీ అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచల భద్రతా సిబ్బంది, చెక్‌పోస్టులను దాటి శ్రీవారి ఆలయంలోకి ఓ కారు వచ్చింది. వాహనంపై సీఎంవో స్టిక్కర్ ఉంది. కారును అసలు టీటీడీ...
News

పరిణయానికి సిద్ధం.. అంతర్వేది నృసింహుని వేడుక చూద్దాం పదండి!

మహా తేజస్సుతో వెలుగొందుతున్న అంతర్వేది క్షేత్ర సన్నిధిలో.. బుగ్గన చుక్కతో రథసప్తమి నాడు పెళ్లి కుమారుడుగా దర్శనమిచ్చిన శ్రీ నృసింహస్వామి వారు మంగళవారం రాత్రి ఉభయ దేవేరులను పరిణయమాడేందుకు సిద్ధమయ్యారు. పంచ భూతాల సాక్షిగా అఖండ జన సందోహం నడుమ ఏటా...
News

శివయ్య.. నీకు నైవేద్యం లేదయ్యా?

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని ఖండివరం గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 400 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఈ ఆలయానికి సుమారు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నప్పటికీ స్వామి వారికి కనీసం ధూపదీప నైవేద్యం కూడా దక్కని...
News

ముస్లింలకు అత్యంత భద్రత, శాంతి లభించే దేశం భారత్ – ముస్లిం నాయకుల వెల్లడి

భారత దేశంలో మత స్వేచ్ఛ అపూర్వమని కేరళ ఏపీ సమస్తా నాయకుడు పొన్మల అబ్దుల్ ఖాదర్ ముసల్యార్ పేర్కొన్నారు. జనవరి 28న కోజికోడ్‌లో జరిగిన సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ గోల్డెన్ ఫిఫ్టీ స్టేట్ డెలిగేట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో మత...
News

ఘనంగా స్నపన తిరుమంజనం

మార్కాపురం టౌన్‌లో ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ఆలయ అర్చకులు ఏవీకే నరసింహాచార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కళశారాధాన, బలిహరణం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు...
News

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు స్వామివారి పవళింపు సేవతో మంగళవారం వైభవంగా ముగిశాయి. ప్రత్యేక అలంకరణ గావించిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల పవళింపు సేవా కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. ఈవో ఎన్‌.చక్రధరరరావు ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు...
1 1,977 1,978 1,979 1,980 1,981 3,040
Page 1979 of 3040