News

News

పోర్చుగీస్ క్యాథలిక్ చర్చిలో దారుణం!

పోర్చుగీస్ క్యాథలిక్ చర్చిలో 4,000 కంటే ఎక్కువ మంది పిల్లలు చర్చి ఫాదర్ల చేత లైంగిక వేధింపులకు గురైనట్లు పెడ్రో స్ట్రెచ్ అనే పిల్లల మానసిక వైద్యుడు పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గత డెబ్బై ఏళ్ల లెక్కలను బయట...
News

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికి ఎకరా భూమి కావాలి

ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్‌...
News

ఉత్సవాల నిర్వహణలో కుంకుమ రంగు ఉపయోగించ వద్దు.. కేరళ ప్రభుత్వం అత్యత్సాహం!

తిరువనంతపురం పరిధిలోని పలు ఆలయ ఉత్సవాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. విగ్రహాల అలంకరణలకు కుంకుమ రంగు ఉపయోగించరాదని ప్రభుత్వ యంత్రాంగం నోటీసు జారీ చేయడం కలకలం రేపింది. దీంతో ఉత్సవ మూర్తుల ఊరేగింపులో భక్తులు కుంకుమ రంగు దుస్తులు ధరించి వారికి...
News

ప్రపంచానికి భారత్‌ దిక్సూచి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ప్రపంచానికి భారత్‌ దిక్సూచి అవుతోందని, ప్రస్తుతం ఆ దిశగా అభివృద్ధి సాధిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. భారత్‌ కేవలం శక్తివంతంగా ఎదగడమే కాకుండా ఇతరుల ప్రగతికి చేయూత ఇస్తోందన్నారు. ఎయిర్‌షో ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక అంటూనే ఆధ్యాత్మిక, ధైర్య...
News

దేశీయ విమానాలను అమ్మేందుకు భారత వాయుసేన చర్చలు.. ఏఏ దేశాలకు అమ్ముతారంటే!

భారత దేశంలో తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ విమానాలు (LCAs)ను విదేశీ రక్షణ దళాలకు అమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశీ మార్కెట్లలో కాలు మోపేందుకు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజిప్టు, అర్జంటైనా దేశాలకు ఈ విమానాలను అమ్మేందుకు భారత...
News

రోడ్లపైకి భారతదేశ మొదటి ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఈ-బస్సు రాక!

మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఇ-బస్సును ముంబయి నగరంలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ ఈ-బస్సుల సంఖ్య 200కి చేరనున్నాయి. దీంతోపాటు మరో ఐదు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ ఇ-బస్సులు 10 రోజుల్లో రోడ్లపైకి రానున్నాయి....
News

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానానికి ఆంజనేయ స్వామి స్టిక్కర్‌!

బెంగళూరు నగర శివారులోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏయిరో ఇండియా 2023 ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో ఓ విమానానికి ఆంజనేయ స్వామి బొమ్మతో కూడిన స్టిక్కర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అంటించారు. ఆ తర్వాత అంతర్గతంగా చర్చించుకుని దీనిని తొలగించినట్లు...
News

శ్రీకాళహస్తీశ్వరుడికి వెండి అంబారీల కానుక

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడికి ఓ భక్తుడు భారీ కానుకలు అందజేశారు. బెంగళూరుకు చెందిన మల్లాడి బాలసుబ్రహ్మణ్యం, మల్లాడి నాగేశ్వరరావు దంపతులు ఆలయానికి వెండి అంబారీలను కానుకగా అందజేశారు. రూ.1.36 కోట్ల వ్యయంతో అంబారీలు చేయించారు.. ఉత్సవమూర్తులైన జ్ఞానాంబిక, సోమస్కందమూర్తి పురవీధుల్లో విహరించేందుకు...
1 1,956 1,957 1,958 1,959 1,960 3,041
Page 1958 of 3041