News

News

21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా...
News

దుర్గగుడి బస్సుల్లో ఉచిత ప్రయాణం.. టికెట్ల రద్దు కోసం ప్రతిపాదన!

విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, దుర్గాఘాట్‌ నుంచి ఇంద్రకీలాద్రి పైకి దేవస్థానం నడుపుతున్న బస్సుల్లో వసూలు చేస్తున్న నామమాత్రపు చార్జీని...
News

త్రిపురాంతక క్షేత్రాన్ని ఓ సారి చూతుము రారండి.. !

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాచీన హైందవ క్షేత్రాలలో ఒకటి చెప్పుకునే ఆలయం త్రిపురాంతక పుణ్యక్షేత్రం. ఇక్కడ త్రిపురాంబా సమేతుడైన త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీ అమ్మవారు ఇద్దరు స్వయం వ్యక్తముగా వెలిశారు. కుమారగిరిపై ఈ త్రిపురాంతకేశ్వరుడి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతుంది. త్రిగుణాలను...
News

అంగరంగ వైభవంగా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇల కైలాసంగా పిలిచే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామి, అమ్మవార్లను...
News

పుల్వామా అమర వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు – ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ఆయన...
News

శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

నిష్కల్మష భక్తితో శివైక్యం చెందిన కన్నప్ప ధ్వజారోహణంతో ముక్కంటీశుడి శివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముక్కంటి ఆలయంలోని అలంకార మండపంలో భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ...
News

శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను విలేకరులకు వివరించారు. ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా...
1 1,957 1,958 1,959 1,960 1,961 3,041
Page 1959 of 3041