News

News

భారత దేశాన్ని హిందూ దేశంగా పరిగణించాలి – ప్రముఖ గాయకులు అనూప్‌ జలోటా

భక్తి గీతాలను ఆలపించే గాయకుడు అనూప్ జలోటా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల జనాభా అధికంగా ఉన్నందువల్ల భారత దేశాన్ని హిందూ దేశంగా పరిగణించాలని అన్నారు. దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక...
News

జీహాదీల ఆటకట్టించాలంటే హిందూ అమ్మాయిలు ఇలా చేయాలి – విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి

విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో దువ్వెన, లిప్‌స్టిక్‌కు బదులుగా కత్తి ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇందువల్ల జీహాదీలు వారి వద్దకు రాలేరని అమ్మాయిలకు హితవు పలికారు. జీహాదీల ఆట...
News

కోహినూర్ వినియోగంపై బ్రిటన్‌ ప్రభుత్వం పునరాలోచన.. ఎందుకంటే?

బ్రిటన్ రాజుగా చార్ల్స్ పట్టాభిషేకం కొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించారు. అలా చేస్తే బ్రిటన్ వలస పాలన నాటి చేదు అనుభవాలను భారత్ ప్రజలకి...
News

ఇదీ భారత్‌ ఇమేజ్.. టర్కీలో భారత ఆర్మీ అధికారిణి బీనా సేవలపై ప్రశంసలు

ప్రకృతి ప్రకోపంతో తుర్కియే(Turkey) కంపించిపోయింది. వేలాది మంది ప్రజలు మృతిచెందారు. ఇంకొన్ని వేల మంది శిథిలాల కింద చిక్కి, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు భారత సైన్యానికి ఆ దేశంతో విభేదాలు గుర్తుకురాలేదు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల ఆర్తనాదాలే వినిపించాయి....
News

మార్చి 17న ద్వారకాతిరుమలలో ఆవుల అందాల, పాల పోటీలు

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి. మార్చి 17న ప్రారంభంకానున్న ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ద్వారకాతిరుమల మార్కెట్ యార్డ్‌ లో పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు,...
News

250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం

యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి కొత్తగా 250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిరిండియాను గత కొంత కాలం క్రితమే టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. చిన్న, పెద్దతోపాటు అన్ని రకాల మార్గాలలో తాము ప్రయాణించగలిగేలా...
News

సెట్‌టాప్‌ బాక్స్‌ల్లేకుండానే ఉచితంగా టీవీ ప్రసార కార్యక్రమాలు – కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

టీవీల తయారీ సమయంలోనే వాటిల్లో శాటిలైట్‌ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీంతో సెట్‌టాప్‌ బాక్స్‌ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్‌ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు....
News

భారత్‌లో బోయింగ్‌ గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌!

అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌ (జీఎస్‌సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్‌లైన్‌ కస్టమర్లు, పౌర విమానయాన...
1 1,954 1,955 1,956 1,957 1,958 3,041
Page 1956 of 3041