News

News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న (శుక్రవారం) రోజున స్వామివారిని 61,265 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,078 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు స్వామివారి హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చింది. టికెట్‌ లేని సర్వదర్శనానికి 18 కంపార్ట్...
News

కొండగట్టు అంజన్న దేవాలయంలో భారీ చోరీ

ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు అంజన్న దేవాలయంలో భారీ దొంగతనం జరిగింది. ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరి చేశారు. ఆలయ అధికారుల ఇవాళ ఉదయం సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు...
News

ప్రత్యేక ఖలిస్థాన్‌ దేశాన్ని కోరుకుంటున్నాం – అమృత్‌పాల్ సింగ్

ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని తాము కోరుకుంటున్నామని, ఈ లక్ష్యం చెడ్డది కాదని వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల కలిగే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడాలని తెలిపారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన లవ్‌ప్రీత్...
News

భారత్‌ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పనులెన్నో చేస్తోంది – బిల్‌గేట్స్‌

భారత్‌ సాధిస్తున్న అసాధారణ ప్రగతి చూస్తే.. ఎంతతి పెద్ద సమస్యలనైనా ఎదుర్కొనే సత్తా ఆ దేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు, గేట్స్‌ ఫౌండేషన్‌ స్థాపకులు బిల్‌గేట్స్‌ తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తుపై భారత్‌ గొప్ప ఆశను కలిగిస్తోందని ఆయన అన్నారు....
ArticlesNews

రష్యా-ఉక్రెయిన్‌ యుధంతో భారత్‌కు లాభమే.. ఎందుకంటే?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో భారతదేశానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాలను భారత్‌ పెంపొందించుకుంటూనే, మరోవైపు రష్యాతోనూ మిలటరీ సంబంధాలను కొనసాగించగలుగుతోంది. తూర్పు-పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్‌ భౌగోళిక రాజకీయ అంశాలలో భారతదేశం కీలకంగా...
News

మహా వారాహి అవతారంలో చండీ మాత

హర్యానా కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో కొనసాగుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. యజ్ఞభూమిలో చండీ మాత మహా వారాహి అవతారంలో దర్శనమిచ్చింది. మరోవైపు యజ్ఞంలో 13వ రోజు చండీ మాతను ఆరాధిస్తూ 6912...
News

చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి యాగశాల మండపంలో పూజలు చేశారు. ఆలయ ఆవరణతోపాటు సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో అరటిమాన్లు, మామిడాకు తోరణాలతో సుందరంగా...
News

కాణిపాకంలో నూతన ఆర్జిత సేవలకు శ్రీకారం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో నూతన ఆర్జిత సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. గురువారం ఆలయ సమావేశ మందిరంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. సహస్త్ర నామార్చన, మహా మంగళ హారతి... ఈ రెండు సేవలూ మార్చి...
1 1,941 1,942 1,943 1,944 1,945 3,042
Page 1943 of 3042