News

News

చైనా డ్రోన్‌ను అమృత్‌సర్‌లో కూల్చివేత

చండీగఢ్‌: పాకిస్థాన్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున మరో డ్రోన్‌ భారత్‌లోకి చొరబడింది. అమృత్‌సర్‌కు సమీప గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లు డ్రోన్‌ శబ్దం విని అప్రమత్తమయ్యారు. భారత భూభాగంలోకి డ్రోన్‌...
News

అమిత్ షానూ లేపేస్తాం.. అసలు హింస ముందుంది – ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌

ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యలపై ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ ఆదివారం మరోసారి తీవ్రంగా స్పందించారు. ‘‘అమిత్‌ షాకు కూడా ఇందిరాగాంధీ గతే పడుతుంది’’ అని హెచ్చరించారు. 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ తర్వాత ఇందిర...
News

భారత్‌లోకి ఉగ్రవాది అడుగుపెట్టాడు.. బీ అలెర్ట్‌ – ఎన్‌ఐఏ

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రవాది సర్ఫరాజ్ మెమోన్‌ భారత్‌లోకి అడుపెట్టినట్లు ముంబయి పోలీసులకు తెలిపింది. దీంతో ముంబయి పోలీసులు అలెర్టు అయ్యారు. డేంజరస్ మేన్ ముంబయిలోకి అడుగు పెట్టాడని, జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఐఏ హెచ్చరించింది. ఈ మేరకు మెయిల్ చేసింది....
News

కాశీ ఆలయ అర్చకులు ఇకపై ఈ దుస్తులు వేసుకోవాలి!

వారణాసి - శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావిస్తారు. ఇక్కడికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ నిర్వాహకులు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు....
News

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షురూ

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం....
News

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఓ పండిట్‌ మృతి

కశ్మీర్‌లో ఉగ్రవాదులు వాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు సృష్టించిన మారణకాండకు మరో పండిట్‌ బలయ్యారు. ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 40 ఏళ్ల పండిట్‌ సంజయ్‌ శర్మ బలయ్యారు. అచన్‌ పుల్వామాకు చెందిన సంజయ్‌...
News

గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా బీజింగ్ కు వెళ్లిన భారత దౌత్యవేత్తలు

భారత్, చైనా సరిహద్దుల్లో 2020 నుంచీ ప్రతిష్టంభన నెలకొని ఉంది. డోక్లాం, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయల నుంచి ఈ వివాదం తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు కూడా విస్తరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి....
News

శ్రీశైల అమ్మ, స్వామి వార్లకు ఊయలసేవను

శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను వైభవంగా నిర్వహించారు. పూజాకార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతికి పూజలు చేశారు. తరువాత స్వామిఅమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి...
1 1,939 1,940 1,941 1,942 1,943 3,042
Page 1941 of 3042