మూడు రోజుల పాటు పోలిపల్లి పైడితల్లి జాతర వేడుకలు
విజయనగరం జిల్లా రాజాం పరిధిలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 97 వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్గడ్ల నుంచి భక్తులు తరలివస్తారు. చివరి రోజు...







