News

News

మూడు రోజుల పాటు పోలిపల్లి పైడితల్లి జాతర వేడుకలు

విజయనగరం జిల్లా రాజాం పరిధిలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 97 వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి భక్తులు తరలివస్తారు. చివరి రోజు...
News

జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జామి ఎల్లారమ్మ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఆదివారం రాత్రి జముకుల పాటతో అమ్మవారిని ఆవహించిన పూజారిని ఇంటి నుంచి ఆలయానికి...
ArticlesNews

సోనియా గాంధీ రాజకీయ ఇన్నింగ్స్‌కు తెర!

యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక...
News

పాకిస్థాన్‌కు 700 మిలియన్‌ డాలర్లు అప్పు ఇవ్వనున్న చైనా.. ఎందుకోసం అంటే?

చైనా దేశం భారత్‌ను ఏవిధంగానైనా దెబ్బకొట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. దీంతోపాటు మన శత్రు దేశాలకు సాయం అందిస్తూ.. భారత్‌ను రెచ్చగొడుతోంది. ఈక్రమంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ కు సుమారు 700 మిలియన్...
News

లైంగిక వాంచ కోసం క్షిపణి పరీక్షల సమాచారాన్ని పాక్‌కు పంపిన డీఆర్డీడీవో అధికారి

పాకిస్థాన్‌కు మన దేశంలోని రక్షణ దళాలతోపాటు, ఇతర రక్షణ రంగ పరిశోధన సంస్థల నుంచి కీలకమైన వివరాలు విదేశాలకు వెళ్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం.. అయితే తాజాగా డీఆర్‌డీఏ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి.. తన లైంగిక వాంచ కోసం కీలకమైన...
News

విదేశాంగ మంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలపై మాజీ సైన్యాధికారులు ఫైర్‌

చైనాతో యుద్ధం అన్న అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. చైనాది పెద్ద ఎకానమీ అని, మనది చిన్న ఎకానమీ అని.. పెద్ద ఎకానమీతో వెళ్లి యుద్ధం చేయాలా? అంటూ విదేశీ వ్యవహారాల శాఖ...
News

ఆర్థిక సంస్కరణలు తీసుకురాలేకే ఆ దేశాల్లో అప్పుల భారం – ప్రధాని మోదీ

అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని రుణభారంతో కుదేలవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల రెండు రోజుల సమావేశం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు...
News

ఇండోనేషియాలోకి భారత్‌ సబ్‌మెరైన్‌ ప్రవేశం

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆసియా దేశాలకు చైనాకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా దేశాలతో సైనిక, దౌత్య విస్తరణలో భాగంగా భారత జలాంతర్గామి తొలిసారిగా ఇండోనేషియా జలాల్లోకి అడుగుపెట్టింది. మూడు వేల టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్‌ సింధుకేసరి...
1 1,940 1,941 1,942 1,943 1,944 3,042
Page 1942 of 3042