News

News

తిరుమలలో నేటి నుంచి ఫేస్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ అమలు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నేటి నుంచి తిరుమలలో భక్తులకు ఫేస్ రికగ్నేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. భక్తులకు సేవలను సజావుగా అందించడంలో మరింత పారదర్శకత కోసం టీటీడీ ఈ విధానాన్ని బుధవారం నుంచి ప్రయోగాత్మక ప్రతిపాదికన చేపట్టింది. తొలుత.. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని...
News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 20,714 మంది భక్తులు తలనీలాలు సమర్పించి...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 81,170 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధం

విజయనగరం జిల్లా పాలకొండ పట్టణంలో శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధమైంది. జిల్లా నుంచి భారీగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల యాత్రలో భాగంగా...
News

ఘనంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఉరవకొండ పట్టణంలోని గవిమఠంలో వెలసిన చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మూడో రోజు స్వామి వారు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని మఠం...
News

మణిపూర్‌లో బాంబు పేలుడు

మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్ నగరంలోని పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాసగృహం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగింది. పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాస గృహం వద్ద బాంబు పేలడంతో కాంప్లెక్సులో పనిచేస్తున్న బీహార్ భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ...
News

గుజరాత్‌లో మరోసారి కంపించిన భూమి

గుజరాత్‌లోని కచ్, అమ్రేలిలో సోమమవారంనాడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి కచ్‌లో తీవ్రత 3.8గా నమోదు కాగా, అమ్రేలిలో 3.3 తీవ్రత నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల...
News

గ్రామాలను అభివృద్ది చేస్తేనే దేశ పురోగతి – సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ జీ

ఉదయపూర్ లో జరిగిన ప్రభాత్ గ్రామ వికాస్ మిలన్ ముగింపు సభలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌ సంఘ్‌ చాలక్‌ డాక్టర్ మోహన్ భగవత్ జీ మాట్లాడారు. గ్రామాభివృద్ధి సమాజ కార్యాచరణ అని అన్నారు. ప్రతి క్షణం సమాజమంతా మనదేనని నిత్యం...
1 1,938 1,939 1,940 1,941 1,942 3,042
Page 1940 of 3042