News

News

చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్కా పురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి రాజ్యలక్ష్యీ అమ్మ వార్ల మూలవిరాట్‌లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవీ, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ...
News

శ్రీశైలంలో ఆన్‌లైన్‌ టిక్కెట్ల విధానంతో అదనపు భారం

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల సేవకు వచ్చే వారి సౌకర్యం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో నమోదు చేసుకోవాలంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సిందే. ఆర్జిత సేవ టికెట్ల స్థాయిని బట్టి ఒక్కో దానిపై దాదాపు రూ.150 అదనపు బాదుడు తప్పడం లేదు....
News

సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం

కర్నూలు జిల్లాలోని గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామంలో గురు వారం సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఈసందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం, మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి దినేష్‌...
News

వేడుకగా పక్కీరప్ప స్వామి రథోత్సవం

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారంలో పక్కీరప్ప స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం ఉదయం మూలవిరాట్‌ పక్కీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నుంచి పక్కీరప్ప స్వామిని మేళతాళాలతో ఊరేగింపుగా...
News

అహోబిలంలో పౌర్ణమి వేడుకలు

కర్నూలు జిల్లా  అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు గురువారం పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేకువజామునే ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు....
News

మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది – ఈవో

శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం వెల్లడించారు. అరవింద్ నేత్రాలయంలో ఐ బ్యాంకు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఒక రోజుకు పైనే పడుతోంది. అంటే ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక గురువారం...
News

కాణిపాకంలో పున్నమి గరుడ సేవ

చిత్తూరు జిల్లాలోని కానిపాకంలో గురువారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తుల చేత వ్రతాన్ని...
1 1,902 1,903 1,904 1,905 1,906 3,042
Page 1904 of 3042